Fire accident | దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉద్యోగ్ నగర్ ఏరియాలోని ఓ షూ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో ఆ ఫ్యాక్టరీ పరసర ప్రాంతాల్లో దట్టంగా పొగ వ్యాపించింది.
Chandrayaan-3 | చందమామను శోధించేందుకు జూలై 14న భూమి నుంచి బయలుదేరిన చంద్రయాన్-3 మిషన్ ప్రయాణం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇస్రో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో స్పేస్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నది.
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్లపై ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను (Delhi Ordinance) వ్యతిరేకించనున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది.
CGPDTM Recruitment | ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, అండ్ ట్రేడ్ మార్క్స్ (సీజీపీడీటీఎం) ప్రకటన విడుదల చేసింది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమకు ఆర్థిక సహాయం (Financial Assistance) చేసినందుకు శ్రీలంక (Sri Lanka) పార్లమెంటు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా (Mahinda Yapa Abeywardena) భారత్కు ధన్యవాదాలు తెలిపారు.
Road caved | అది నిత్యం బిజీగా ఉండే రోడ్డు. వాహనాల రద్దీ చాలా ఎక్కువ. అలాంటి రద్దీ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నడిరోడ్డుపై బావిలా ఒక పెద్ద గుంత ఏర్పడింది. తెల్లవారుజామున వాహనాల రద్దీ ఇంకా పెరుగకముందే ఈ ఘటన జర�
Praful Patel's photo | దేశ రాజధాని ఢిల్లీలోని నేషనలిస్ట్ స్టూడెంట్ కాంగ్రెస్ పార్టీ (NSCP) కార్యాలయం నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరైన ప్రఫుల్ పటేల్కు చెందిన ఫొటోను తొలగించారు.
కాంగ్రెస్ పార్టీలో ఒకప్పటి సీన్లు పునరావృతం అవుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలకు ఢిల్లీ వేదికగా మారింది. బీఆర్ఎస్ బహిష్కృత నాయకులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు మరి�
విపక్షాలపై కక్షగట్టిన బీజేపీ ఆయా పార్టీల నాయకులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూనే ఉన్నది. ఇటీవల తమిళనాడు మంత్రిని అదుపులోకి తీసుకోగా, తాజాగా పశ్చిమబెంగాల్ న్యాయ శాఖ మంత్రి మోలోయ్ ఘటక్కు శుక్రవారం
Gilli-Danda game | పిల్లలపై సినిమాల ప్రభావం బాగానే పడుతుందనడానికి నిదర్శనంగా మరో ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఖద్ద కాలనీలో పిల్లలు గిల్లి-దండ ఆటలో పెట్టుకున్న గొడవ చివరికి కత్తిపోట్లకు దారితీసింది.
Flyover collapses | దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయాన్నే ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక ఫ్లైవోవర్ కుప్పకూలడంతో.. ఆ ఫ్లైవోవర్ కింద విధుల్లో ఉన్న క్రేన్ ఆపరేటర్ దుర్మరణం పాలయ్యాడు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల సాధన కోసం కృషి చేస్తున్నామని టీయూ డబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ తెలిపారు.
మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను జీ మీడియా కార్పొరేషన్ రూ.45.79 కోట్ల నష్టం వచ్చింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.51.45 కోట్ల లాభంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.247.73 కోట్ల �