Wrestlers Protest | లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. ‘మా మన్ కీ బాత్ ఎందుకు విన�
వ్యవసాయోత్పత్తుల దిగుబడుల్లో క్షీణత, పెరుగుతున్న ధరలతో ఎగిసిపడే ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిణామాలపట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ మొదటిసారిగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును చార్జిషీట్లో చేర్చింది. ఈ కేసులో మంగళవారం స్పెషల్ కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేసింది.
Another Pee-Gate | విమానంలో మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన (Pee-Gate) చేసిన సంఘటనలు గత కొన్ని రోజులుగా తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
Wrestlers Vs WFI | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఒలింపియన్ రెజ్లర్ల (Wrestlers) మధ్య వివాదం మరోసారి వేడెక్కింది. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలంటూ రెజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్
National Status | National Status | ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్ జాతీయ హోదా ఇచ్చింది. దాంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార�
Apple BKC | ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో భారత్లో తొలి రిటైల్ స్టోర్ (retail store)ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు చెప్పింది. ఇంద
Mallikarjun Kharge | దేశంలో పాల ధరలు పెరగడానికి బీజేపీ దుష్పరిపాలనే కారణమని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా ఉన్న భారత్.. బీజేపీ అస్తవ్�
Women's World Boxing Championship | మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో భారత్ మరో బంగారు పతకం దక్కింది. 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ బంగారు పతకాన్ని సాధించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్�
Parliament | పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా మూడు రోజుల నుంచి రచ్చ జరుగుతూనే ఉన్నది. అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయసభలు దద్ధరిల్లుతున్నాయి.
Parliament | పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకాగానే అదానీ వ్యవహారంపై జాయింట్ ప
Political news | దేశంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలన్నదే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆప్ ఎంపీ రాఘవ్చద్దా మండిపడ్డారు. దేశంలో ఒకటే పార్టీ, ఒకే నాయకుడు ఉండాలని బీజేపీ కోరుకుంటున్నదని ఆయన విమర్శించారు.
Another Pee-Gate | శుక్రవారం రాత్రి 9.16 గంటలకు న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. తాగిన మత్తుతో నిద్రలోకి జారుకున్న ఓ విద్యార్థ�
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ (BBC) ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు.