Mallikarjun Kharge | దేశంలో పాల ధరలు పెరగడానికి బీజేపీ దుష్పరిపాలనే కారణమని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా ఉన్న భారత్.. బీజేపీ అస్తవ్�
Women's World Boxing Championship | మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో భారత్ మరో బంగారు పతకం దక్కింది. 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ బంగారు పతకాన్ని సాధించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్�
Parliament | పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా మూడు రోజుల నుంచి రచ్చ జరుగుతూనే ఉన్నది. అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయసభలు దద్ధరిల్లుతున్నాయి.
Parliament | పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకాగానే అదానీ వ్యవహారంపై జాయింట్ ప
Political news | దేశంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలన్నదే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆప్ ఎంపీ రాఘవ్చద్దా మండిపడ్డారు. దేశంలో ఒకటే పార్టీ, ఒకే నాయకుడు ఉండాలని బీజేపీ కోరుకుంటున్నదని ఆయన విమర్శించారు.
Another Pee-Gate | శుక్రవారం రాత్రి 9.16 గంటలకు న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. తాగిన మత్తుతో నిద్రలోకి జారుకున్న ఓ విద్యార్థ�
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ (BBC) ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు.
G-20 | G20 | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ జీ20 దేశాల విదేశాంగ మంత్రులు బుధ, గురువారాల్లో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశంకానున్నారు. చైనా విదేశాంగ మంత్రి 2019 తర్వాత తొలిసారిగా
BRS Party Office | దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రాష్ట్ర కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మాణ ప్రాంగణంలో కలియదిరిగి క్షేత్రస్థాయిలో ప�
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై దుండగులు రాళ్ల దాడికిపాల్పడ్డారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న తన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, దీంతో కిటికీల అద�
వాషింగ్ మెషిన్లో పడిపోయిన ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. కోమాలోకి వెళ్లిన చిన్నారి తిరిగి కోలుకొని ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకున్నది.
GST council meet | ఈ నెల 18న దేశ రాజధాని ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం జరుగుతు�
Union Budget | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెంట్రల్ హాలులో ఉదయం 11 గంటలకు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ప్రారంభించారు.
Money Garland | దేశ రాజధాని ఢిల్లీలోని మయాపురి ఏరియాలో ఇవాళ ఒక వివాహ వేడుక జరిగింది. దానికి ముందు వధూవరులు ఇద్దరిని అంగరంగవైభవంగా ఆడుతూ, పాడుతూ వివాహ వేదికపైకి తీసుకొచ్చారు. వరుడిని మండపం పైకి తీసుకొచ్చేటప్పుడు ఓ