G-20 | G20 | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ జీ20 దేశాల విదేశాంగ మంత్రులు బుధ, గురువారాల్లో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశంకానున్నారు. చైనా విదేశాంగ మంత్రి 2019 తర్వాత తొలిసారిగా
BRS Party Office | దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రాష్ట్ర కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మాణ ప్రాంగణంలో కలియదిరిగి క్షేత్రస్థాయిలో ప�
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై దుండగులు రాళ్ల దాడికిపాల్పడ్డారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న తన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, దీంతో కిటికీల అద�
వాషింగ్ మెషిన్లో పడిపోయిన ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. కోమాలోకి వెళ్లిన చిన్నారి తిరిగి కోలుకొని ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకున్నది.
GST council meet | ఈ నెల 18న దేశ రాజధాని ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం జరుగుతు�
Union Budget | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెంట్రల్ హాలులో ఉదయం 11 గంటలకు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ప్రారంభించారు.
Money Garland | దేశ రాజధాని ఢిల్లీలోని మయాపురి ఏరియాలో ఇవాళ ఒక వివాహ వేడుక జరిగింది. దానికి ముందు వధూవరులు ఇద్దరిని అంగరంగవైభవంగా ఆడుతూ, పాడుతూ వివాహ వేదికపైకి తీసుకొచ్చారు. వరుడిని మండపం పైకి తీసుకొచ్చేటప్పుడు ఓ
All-party meeting | ఈ నెల 30న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుందని విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అన్ని పార్టీలతో ఈ నెల 30న సమావేశం కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు అన్ని పార్
ఉత్తర భారతం చలి తీవ్రతకు వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఢిల్లీ వాసులు చలికి అల్లాడిపోతున్నారు. చలికితోడు భారీగా మంచు కురుస్తుండటంతో ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి
ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు �
Rishabh Pant | భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2023లో చాలాకాలం ఆటకు దూరంగా ఉండాల్సిందేనా..? కారు ప్రమాదంలో ఆయనకు తగిలిన గాయాలు మానడానికి
కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్ ప్రాంతంలో జరిగిన కారు ప్రమాద ఘటనను కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు 11 మంది పోలీసులపై చర్యలు చేపట్టింది. ఘటన జరిగిన రోజు కారు ప్రయాణించి
ఉత్తర భారతదేశాన్ని చలి, దట్టమైన పొగమంచు గజగజ వణికిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముక�
Ashutosh Bhardwaj | ఢిల్లీ కంజావాలారోడ్డు ప్రమాదంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశుతోష్ భరద్వాజ్ బెయిల్ పిటిషన్ను రోహిణి కోర్టు తోసిపుచ్చింది. కేసు ఇంకా ప్రారంభదశలోనే ఉందని, ప్రతి నిందితుడి పాత్రను విచారించ�