ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెండు ఘటనలకు సంబ�
దట్టమైన పొగ మంచు, తీవ్రమైన చలి గాలులతో ఉత్తరాది వణికిపోతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. రాజధాని న్యూఢ
Earthquake | జమ్ముకశ్మీర్లోని కిష్ట్వార్లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్వార్లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
ఉత్తర భారతదేశాన్ని చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోయింది. ఈ కోల్డ్ వేవ్ పరిస్థితులు శుక్రవారం మరింత తీవ్రమయ్యాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత
దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోయింది. బుధవారం 4.4డిగ్రీల సెల్సియస్గా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు .. గురువారం ఉదయం 3 డిగ్రీలకు పడిపోయాయి. ఇక లోధి �
ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏండ్ల యువతిని కారు ఈడ్చుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ యువతిపై అత్యాచారం చేసి చంపారని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఆమెపై ఎలాంటి అత్యాచారం �
తాజాగా మరో ఘటన బయటపడింది. ప్రమాద సమయంలో అంజలితోపాటు మరో యువతి కూడా ఉన్నట్లు తాజాగా బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. కొత్త ఏడాది సందర్భంగా పార్టీ అనంతరం వీరిద్దరూ స్కూటీలో బయలు దేరినట్లు అ
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. సఫ్దర్జంగ్లో 5.6 డిగ్రీలుగా రికార్డయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో న్యూఢిల్లీకి రావాల్సిన 100కు పైగా �
Delhi | మాన్ సింగ్, పూజ భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యాభర్తల మధ్య నెలకొన్ని గొడవల కారణంగా ఇద్దరూ గత కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం పూజ కల్కాజీప్రాంతంలోని తన పుట్ట�
Cm KCR | బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలోని సర్దార్పటేల్ రోడ్డు గులాబీమయమైంది. ఎస్పీ రోడ్లో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, కటౌట్లతో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. మరోవ
న్యూ ఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద చేస్తున్న యాగశాలకు చేరుకున్నారు. అక్కడ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జ�
Cm KCR | దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరికాసేపట్లో ఢిల్లీలో బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఢిల్లీ నడిబొడ్డున సర్దార్ పటేల్ రోడ్డ
Delhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్నిరోజులుగా తీవ్రమైన రద్దీ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్లు పూర్తి చేసుకొని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. వారాంతంలో రద్దీ �