Crime News | చేతిలో సెల్ఫోన్..! ఆడియో అయినా, వీడియో అయినా క్షణాల్లో రికార్డు చేసే అవకాశం..! చాలామంది ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటుండగా.. కొందరు నేరగాళ్లు మాత్రం
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పుంజుకుంటున్నాయి.
Gujarat Assembly Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను గురువారం ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో గుజరాత్ అసెంబ్లీ ఎన�
Schools Shutdown | ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో వాయు నాణ్యత పడిపోతున్నది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు పాఠశాలలను మూసివేయాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని
Supreme Court | అత్యాచార బాధితురాలిపై నిజంగా అత్యాచారం జరిగిందా లేదా.. అనేది నిర్ధారించడానికి టూ ఫింగర్ టెస్ట్ (యోని లాక్సిటీని తెలుసుకోవడానికి చేసే పరీక్ష) చేయడం దారుణం, దుర్మార్గమని
Delhi Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత పడిపోతున్నది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఎన్సీఆర్లో చర్యలకు
firecracker ban | దేశ రాజధాని ఢిల్లీలో పటాకుల విక్రయాలు, కొనుగోళ్లపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇద్దరు వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు పిటిషన్ను వ�
CM KCR | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవారం న్యూఢిల్లీలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని సందర్శించారు. జాతీయ పార్టీని ప్రకటించిన అనంతరం ఆయన తొలిసారిగా ఢిల్లీకు చేరుకున్నారు. ఈ సందర్భ�
Bomb threat | ఇరాన్ నుంచి చైనాకు వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం ఉదయం విమానం భారత భూభాగంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని న్యూఢిల్లీలో ల�
Petrol - Diesel | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నియంత్రణకు ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. పీయూసీ (pollution under control) సర్టిఫికెట్ లేకుండా బంకుల్లో పెట్రోల్, డీజిల్ను పోయరని స్పష్టం చేసింది. ఈ నెల 25 నుంచి ఈ నిర్ణయం అ�
Amarinder Singh | పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం బీజేపీ పార్టీలో చేరారు. అలాగే ఆయన పార్టీని సైతం పంజాబ్ లోక్ కాంగ్రెస్ను కాషాయ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో �
న్యూఢిల్లీ : ప్రజాకవి కాళోజీ 108వ జయంతి వేడుకలు న్యూఢిల్లీ తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యే�
కాలం మారుతున్నా దేశంలో వరకట్న సమస్య మాత్రం చావడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రూ.5 లక్షల కట్నం ఇవ్వలేదనే కారణంతో భార్యకు నిప్పుపెట్టాడో భర్త. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని మండ్వాలీలో వెలుగు చూసింది. సదరు మహి�