firecracker ban | దేశ రాజధాని ఢిల్లీలో పటాకుల విక్రయాలు, కొనుగోళ్లపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇద్దరు వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు పిటిషన్ను వ�
CM KCR | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవారం న్యూఢిల్లీలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని సందర్శించారు. జాతీయ పార్టీని ప్రకటించిన అనంతరం ఆయన తొలిసారిగా ఢిల్లీకు చేరుకున్నారు. ఈ సందర్భ�
Bomb threat | ఇరాన్ నుంచి చైనాకు వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం ఉదయం విమానం భారత భూభాగంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని న్యూఢిల్లీలో ల�
Petrol - Diesel | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నియంత్రణకు ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. పీయూసీ (pollution under control) సర్టిఫికెట్ లేకుండా బంకుల్లో పెట్రోల్, డీజిల్ను పోయరని స్పష్టం చేసింది. ఈ నెల 25 నుంచి ఈ నిర్ణయం అ�
Amarinder Singh | పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం బీజేపీ పార్టీలో చేరారు. అలాగే ఆయన పార్టీని సైతం పంజాబ్ లోక్ కాంగ్రెస్ను కాషాయ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో �
న్యూఢిల్లీ : ప్రజాకవి కాళోజీ 108వ జయంతి వేడుకలు న్యూఢిల్లీ తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యే�
కాలం మారుతున్నా దేశంలో వరకట్న సమస్య మాత్రం చావడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రూ.5 లక్షల కట్నం ఇవ్వలేదనే కారణంతో భార్యకు నిప్పుపెట్టాడో భర్త. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని మండ్వాలీలో వెలుగు చూసింది. సదరు మహి�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పటాకులను ఆప్ ప్రభుత్వం మరోసారి నిషేధించింది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు బ్యాన్ అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ బుధవారం ప్రకటించారు. దేశ ర�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ సర్కిల్ (C-Hexagon)తో పాటుతో పాటు పది మార్గాలు, రాజ్పథ్ సమీపంలోని మార్గాలను పూర్తిగా మూసివేయనున్నారు. అలాగే బస్సులను సైతం అనుమతించరని అధికార వర్గాలు తెలిపాయ�
న్యూఢిల్లీ : ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ (72) కన్నుమూశారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు రాగా.. ఆయనను కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారన�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు
ఒక్కోసారి వాస్తవ కథలే సినిమాల కన్నా ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన అలాంటిదే. స్థానికంగా రోహిణీ ప్రాంతంలో నివశించే తరుణ్ అలియాస్ రోహన్ చిన్నతనంలో చెడుసహవాసాలు పట్టాడు. ఇటీవల వరుస�
న్యూఢిల్లీ, జూలై 17: ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షల తుది ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. 99.97 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ) వెల్లడించి�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. అలీపూర్ ప్రాంతంలో ఉన్న నిర్మాణంలో ఉన్న గోదాముకు చెందిన గోడ శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంద