న్యూఢిల్లీ : ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 13 వరకు ఆయనను కోర్టు ఈడీ కస్టడీకి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణ అనంతరం వచ్చిన అనంతరం సత్యేందర్ జైన్ ఆరోగ్యం
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పంచకుల: ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్లో మొత్తం 4700 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. ఇందులో 2,262 మంది బాలికలు ఉన్నారు. శనివారం నుంచి మొదలవుతున్న యూత్గేమ్స్ కోసం ఏర్పాట్లన�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ 2న ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. భార�
న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. అనంతరం వి�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం రాత్రి ప్రముఖ జర్నలిస్ట్ రచయిత ప్రణయ్ రాయ్తో భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఆర్థిక అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నట�
న్యూఢిల్లీ : పంజాబ్కు చెందిన మాజీ కాంగ్రెస్ నేత సునీల్ జాఖర్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జాఖర్ పార్టీలో చేరడంపై నడ్డా హర్షం వ్యక్�
నీళ్లు పట్టుకునే దగ్గర గొడవ పడి మహిళ గొంతు కోసి చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఢిల్లోలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగింది. దళిత్ ఏక్తా క్యాంప్ సమీపంలో శ్యామ్ కళ (48) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివశిస్తోంది. మంగ
ఢిల్లీలోని జహంగీర్పూరీ అక్రమ నిర్మాల కూల్చివేత ఘట్టంపై ప్రతిపక్షాలు బీజేపీపై తీవ్రంగా మండిపడ్డాయి. భారత రాజ్యాంగ విలువలను కూల్చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదిక�
Uphaar Cinema | దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్పార్క్ ప్రాంతంలోని ప్రముఖ థియేటర్ ఉప్కార్ సినిమా (Uphaar Cinema) హాల్లో ఆదివారం ఉదయం 4.45 గంటల తర్వాత మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఢిల్లీలో జరిగే మహాధర్నాలో పాల్గొనేందుకు ప్రభుత్వ చీఫ్
హైదరాబాద్ : రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మాటలు నీటి మూటలేనని, ఆయన హయాంలో రైతుల ఆదాయం మర
చలో ఢిల్లీకి రెండు రోజులముందే దేశరాజధానికి తెలంగాణ అన్నదాతల ఆత్మగౌరవ పోరాటం చేరిపోయింది. హోర్డింగ్ల రూపంలో కేంద్ర సర్కారుకు తెలంగాణ రైతుల డిమాండ్ను కళ్లకు కడుతోంది. 'తెలంగాణపై వివక్ష �
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ తడాఖా చూపిస్తామని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమి తి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు.