ఢిల్లీలోని జహంగీర్పూరీ అక్రమ నిర్మాల కూల్చివేత ఘట్టంపై ప్రతిపక్షాలు బీజేపీపై తీవ్రంగా మండిపడ్డాయి. భారత రాజ్యాంగ విలువలను కూల్చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదిక�
Uphaar Cinema | దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్పార్క్ ప్రాంతంలోని ప్రముఖ థియేటర్ ఉప్కార్ సినిమా (Uphaar Cinema) హాల్లో ఆదివారం ఉదయం 4.45 గంటల తర్వాత మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఢిల్లీలో జరిగే మహాధర్నాలో పాల్గొనేందుకు ప్రభుత్వ చీఫ్
హైదరాబాద్ : రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మాటలు నీటి మూటలేనని, ఆయన హయాంలో రైతుల ఆదాయం మర
చలో ఢిల్లీకి రెండు రోజులముందే దేశరాజధానికి తెలంగాణ అన్నదాతల ఆత్మగౌరవ పోరాటం చేరిపోయింది. హోర్డింగ్ల రూపంలో కేంద్ర సర్కారుకు తెలంగాణ రైతుల డిమాండ్ను కళ్లకు కడుతోంది. 'తెలంగాణపై వివక్ష �
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ తడాఖా చూపిస్తామని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమి తి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు.
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ బ్యాంకు కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను గురువారం ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ గురువారం ప్రశ్నిస్తున్నది. అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో�
Cocaine Seized Worth of 90Cr | దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున కస్టమ్స్ అధికారులు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం లైబీరియాకు చెందిన ఓ వ్యక్తి లాగోస్ నుంచి
Petrol | దేశంలో పెట్రో మంట ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుడిపై చమురు కంపెనీలు ధరాభారం మోపుతూ వస్తున్నాయి. మార్చి 22 నుంచి కొనసాగుతున్న
న్యూఢిల్లీ : పంజాబ్ ఎన్నికల్లో విజయంతో జోరుమీదున్న ఆప్ సర్కారుకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశ రాజధానిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అధికార పార్టీకి పెద్ద ఎ
హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన దర్శనం మొగిలయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నుంచి మొగిలయ్య పద్మశ్రీ స�
ట్యాక్సీలో కూర్చున్న కస్టమర్లు ఎటు వెళ్లమంటే అటు వెళ్తున్నాడా క్యాబ్ డ్రైవర్. అలా అలా ఊరి చివరన వెహికిల్స్ ఎక్కువగా లేని రోడ్డుపైకి తీసుకెళ్లిన కస్టమర్లు.. అక్కడ కారు దిగేసి డ్రైవర్ను బెదిరించారు. అతని