న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ బ్యాంకు కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను గురువారం ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ గురువారం ప్రశ్నిస్తున్నది. అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో�
Cocaine Seized Worth of 90Cr | దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున కస్టమ్స్ అధికారులు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం లైబీరియాకు చెందిన ఓ వ్యక్తి లాగోస్ నుంచి
Petrol | దేశంలో పెట్రో మంట ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుడిపై చమురు కంపెనీలు ధరాభారం మోపుతూ వస్తున్నాయి. మార్చి 22 నుంచి కొనసాగుతున్న
న్యూఢిల్లీ : పంజాబ్ ఎన్నికల్లో విజయంతో జోరుమీదున్న ఆప్ సర్కారుకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశ రాజధానిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అధికార పార్టీకి పెద్ద ఎ
హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన దర్శనం మొగిలయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నుంచి మొగిలయ్య పద్మశ్రీ స�
ట్యాక్సీలో కూర్చున్న కస్టమర్లు ఎటు వెళ్లమంటే అటు వెళ్తున్నాడా క్యాబ్ డ్రైవర్. అలా అలా ఊరి చివరన వెహికిల్స్ ఎక్కువగా లేని రోడ్డుపైకి తీసుకెళ్లిన కస్టమర్లు.. అక్కడ కారు దిగేసి డ్రైవర్ను బెదిరించారు. అతని
న్యూఢిల్లీ : భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దాలని ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లో సోమవారం జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా�
Crime News | స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లిన ఒక ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు బాలురు దాడి చేశారు. చిన్నారిని ఆడుకోవడానికి పిలిచి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Delhi Sees Highest January Rain In 32 Years | దేశ రాజధాని ఢిల్లీలో జనవరిలో శనివారం వరకు దాదాపు 70 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. గత 32 సంవత్సరాల్లో జనవరిలో వర్షాపాతం నమోదవడం ఇదే తొలిసారని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Crime News | ‘పుష్ప’, ‘భావ్కాల్’ వంటి గ్యాంగ్స్టర్ సినిమాలు చూసిన కొందరు మైనర్ బాలురు.. పాపులర్ అవ్వడం కోసం అడ్డదార్లు తొక్కారు. దేశరాజధానిలో హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జహంగీర్పురి ప్రాంతంలో జరిగింది.
Amar Jawan Jyoti | ఢిల్లీలో వెలుగుతుండే అమర జవాన్ జ్యోతి ఆరనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ జ్యోతిని ఆర్పేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియా గేట్ వద్ద ఉండే ఈ జ్యోతిని నేడు అంటే శుక్రవారం ఆర్పేయనున్నారు.