న్యూఢిల్లీ : భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దాలని ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లో సోమవారం జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా�
Crime News | స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లిన ఒక ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు బాలురు దాడి చేశారు. చిన్నారిని ఆడుకోవడానికి పిలిచి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Delhi Sees Highest January Rain In 32 Years | దేశ రాజధాని ఢిల్లీలో జనవరిలో శనివారం వరకు దాదాపు 70 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. గత 32 సంవత్సరాల్లో జనవరిలో వర్షాపాతం నమోదవడం ఇదే తొలిసారని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Crime News | ‘పుష్ప’, ‘భావ్కాల్’ వంటి గ్యాంగ్స్టర్ సినిమాలు చూసిన కొందరు మైనర్ బాలురు.. పాపులర్ అవ్వడం కోసం అడ్డదార్లు తొక్కారు. దేశరాజధానిలో హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జహంగీర్పురి ప్రాంతంలో జరిగింది.
Amar Jawan Jyoti | ఢిల్లీలో వెలుగుతుండే అమర జవాన్ జ్యోతి ఆరనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ జ్యోతిని ఆర్పేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియా గేట్ వద్ద ఉండే ఈ జ్యోతిని నేడు అంటే శుక్రవారం ఆర్పేయనున్నారు.
శేరిలింగంపల్లి : న్యూఢిల్లీ, ఆగరా మండలం, తాపరియా గ్రామానికి చెందిన కళ్యాణ్సింగ్ బతుకుదెరువు నిమిత్తం కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి నగరానికి వలసవచ్చి నానక్రాంగూడ సుమధుర బిల్డింగ్ వెనకబాగ�
Union Minister nityanand rai test positive for covid-19 | దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. ఇప్పటికే పలువురు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మహమ్మారి బారినపడగా.. తాజాగా కేంద్ర
Fire Fruits Dosa | సాధారణంగా చేసే దోశతో పోల్చితే ఇది చాలా వెరైటీ దోశ. ముందు మంట పెనం మీదకి వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత పిండి వేసి అందులో రకరకాల ఫ్రూట్స్ వేసి దోశను తయారు చేస్తారు
Night Curfew in Delhi | దేశ రాజధాని ఢిల్లీ కూడా నైట్ కర్ఫ్యూ దిశగా అడుగులు వేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించ�
న్యూఢిల్లీ : ఒకనాడు తెలంగాణ లేక ఏడ్చింది. వనరులు ఉండి కూడా పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఉత్పత్తులు లేక ఏడ్చింది తెలంగాణ. నేడు వనరులను స్వదినియోగం చేసుకొని అద్భుతమైన పరిపాలనా తీరుతో కేసీఆర్ న�