న్యూఢిల్లీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, కిడ్నీ సంబంధిత సమస్యలున్న
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 600 మందిపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. శని, ఆదివారాల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. మద్యం మత్తులో జరిగే నేరాలను అరికట్టాలన్న ఉద్దేశంతో పోలీసుల
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోహిణి సెక్టార్-5లోని పూత్ కలాన్ ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురిని రక్షించారు. పెద్ద ఎత్తు�
న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మూడు నెలలు లేదంటే.. కొత్త డైరెక్టర్ను నియమించే వరకు ఆయనే ఎయి�
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొన్ని సంఘాలు ఇవాళ భారత్ బంద్కు పిలునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. ఢిల్లీ-గురుగ్�
న్యూఢిల్లీ: ఒక అథ్లెట్గా తాను ఒక వర్గం తరఫున కాకుండా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. తన వరకు హిందూ-ముస్లిం అనేది విషయమే కాదని భారత్కు ఆడటాన్నే గర్వంగా భ�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కొవిడ్ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో �
న్యూఢిల్లీ : ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 13 వరకు ఆయనను కోర్టు ఈడీ కస్టడీకి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణ అనంతరం వచ్చిన అనంతరం సత్యేందర్ జైన్ ఆరోగ్యం
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పంచకుల: ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్లో మొత్తం 4700 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. ఇందులో 2,262 మంది బాలికలు ఉన్నారు. శనివారం నుంచి మొదలవుతున్న యూత్గేమ్స్ కోసం ఏర్పాట్లన�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ 2న ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. భార�
న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. అనంతరం వి�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం రాత్రి ప్రముఖ జర్నలిస్ట్ రచయిత ప్రణయ్ రాయ్తో భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఆర్థిక అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నట�
న్యూఢిల్లీ : పంజాబ్కు చెందిన మాజీ కాంగ్రెస్ నేత సునీల్ జాఖర్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జాఖర్ పార్టీలో చేరడంపై నడ్డా హర్షం వ్యక్�
నీళ్లు పట్టుకునే దగ్గర గొడవ పడి మహిళ గొంతు కోసి చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఢిల్లోలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగింది. దళిత్ ఏక్తా క్యాంప్ సమీపంలో శ్యామ్ కళ (48) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివశిస్తోంది. మంగ