న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పటాకులను ఆప్ ప్రభుత్వం మరోసారి నిషేధించింది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు బ్యాన్ అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ బుధవారం ప్రకటించారు. దేశ ర�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ సర్కిల్ (C-Hexagon)తో పాటుతో పాటు పది మార్గాలు, రాజ్పథ్ సమీపంలోని మార్గాలను పూర్తిగా మూసివేయనున్నారు. అలాగే బస్సులను సైతం అనుమతించరని అధికార వర్గాలు తెలిపాయ�
న్యూఢిల్లీ : ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ (72) కన్నుమూశారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు రాగా.. ఆయనను కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారన�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు
ఒక్కోసారి వాస్తవ కథలే సినిమాల కన్నా ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన అలాంటిదే. స్థానికంగా రోహిణీ ప్రాంతంలో నివశించే తరుణ్ అలియాస్ రోహన్ చిన్నతనంలో చెడుసహవాసాలు పట్టాడు. ఇటీవల వరుస�
న్యూఢిల్లీ, జూలై 17: ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షల తుది ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. 99.97 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ) వెల్లడించి�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. అలీపూర్ ప్రాంతంలో ఉన్న నిర్మాణంలో ఉన్న గోదాముకు చెందిన గోడ శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంద
న్యూఢిల్లీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, కిడ్నీ సంబంధిత సమస్యలున్న
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 600 మందిపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. శని, ఆదివారాల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. మద్యం మత్తులో జరిగే నేరాలను అరికట్టాలన్న ఉద్దేశంతో పోలీసుల
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోహిణి సెక్టార్-5లోని పూత్ కలాన్ ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురిని రక్షించారు. పెద్ద ఎత్తు�
న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మూడు నెలలు లేదంటే.. కొత్త డైరెక్టర్ను నియమించే వరకు ఆయనే ఎయి�
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొన్ని సంఘాలు ఇవాళ భారత్ బంద్కు పిలునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. ఢిల్లీ-గురుగ్�
న్యూఢిల్లీ: ఒక అథ్లెట్గా తాను ఒక వర్గం తరఫున కాకుండా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. తన వరకు హిందూ-ముస్లిం అనేది విషయమే కాదని భారత్కు ఆడటాన్నే గర్వంగా భ�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కొవిడ్ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో �