Telangana Ministers | కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పీయూష్ గోయల్తో ఈ బృందం సమావేశమైంది.
Air pollution in Delhi | దేశ రాజధానిలో వాయు కాలుష్యం భయానకంగా ఉంది. గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీంతో నగరం మొత్తాన్ని స్మోగ్ కమ్మేసింది. దీంతో పొగమంచు ( స్మోగ్ ) కప్పేసి ఉండటంతో వాహనదారుల�
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో డెంగ్యూ కేసులు స్థిరంగా నమోదు అవుతున్నట్లు ఎల్ఎన్జేపీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో కేసుల సంఖ్య తగ్గనున్నట్లు ఆయన
New Delhi wakes up to an air quality of ‘very poor’ category on Diwali morning | దేశ రాజధాని ఢిల్లీలో గురువారం వాయుకాలుష్యం పెరిగింది. గాలి నాణ్యత సూచీ పేలవంగా ఉన్నది. దీపావళి పండుగ నేపథ్యం సూచీ మరింత
న్యూఢిల్లీ: ఐపీఎల్లో మెరిసిన ఆటగాళ్లను భారత క్రికెట్ జట్టు అట్టి పెట్టుకుంటోంది. త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్లో అవసరమైతే వారి సేవలు వాడుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే జమ్ము కశ్మీ�
భారత జాతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో చెలామణి అవుతున్న పాకిస్థాన్ ఉగ్రవాది( Pakistan Terrorist )ని మంగళవారం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది.
ఆమోదించిన బ్రిక్స్ దేశాధినేతలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: అఫ్గానిస్థాన్లో నెలకొన్న సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని, మానవ హక్కులను పరిరక్షించాలని బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ‘న్�
వాయు కాలుష్యం( Air pollution ) ఉసురు తీస్తోంది. ముఖ్యంగా ఇండియాలోని 40 శాతం మంది ప్రజలు ఈ వాయు కాలుష్యం బారిన ఎక్కువగా పడుతున్నట్లు అమెరికా రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది.