న్యూఢిల్లీ: ఐపీఎల్లో మెరిసిన ఆటగాళ్లను భారత క్రికెట్ జట్టు అట్టి పెట్టుకుంటోంది. త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్లో అవసరమైతే వారి సేవలు వాడుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే జమ్ము కశ్మీ�
భారత జాతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో చెలామణి అవుతున్న పాకిస్థాన్ ఉగ్రవాది( Pakistan Terrorist )ని మంగళవారం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది.
ఆమోదించిన బ్రిక్స్ దేశాధినేతలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: అఫ్గానిస్థాన్లో నెలకొన్న సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని, మానవ హక్కులను పరిరక్షించాలని బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ‘న్�
వాయు కాలుష్యం( Air pollution ) ఉసురు తీస్తోంది. ముఖ్యంగా ఇండియాలోని 40 శాతం మంది ప్రజలు ఈ వాయు కాలుష్యం బారిన ఎక్కువగా పడుతున్నట్లు అమెరికా రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది.
PM Modi : రాజ్ఘాట్లో మహాత్ముడికి నివాళులర్పించిన మోదీ | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్ఘాట్ను సందర్శించారు. ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసే ముందు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. బాపూజీ సమాధి వద్ద పుష�
కోల్కతా: సమాచార హక్కు కార్యకర్త సాకేత్ గోఖలే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. గురువారం ఢిల్లీలో జరిగిన టీఎంసీ కార్యక్రమంలో డెరెక్ ఓబ్రెయిన్, యశ్వంత్ సిన్హా తదితర నేతల సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరా�
లైంగికదాడి| ఆరేండ్ల చిన్నారిపై పక్కింటి వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలోని త్రిలోక్పురిలో జరిగింది. ఈ ఘటనలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ విమానాశ్రయంలో రూ.50కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత | దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి దాదాపు ఎనిమిది కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్�
న్యూఢిల్లీ, జూలై 22: ఢిల్లీ పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ఈనెల 28న ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్తో కూడా సమావేశం కానున్నారు. ఈ మేరకు గురువారం మమత వెల్లడించారు