న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈసారి ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. మెట్రో సర్వీసులను కూడా
ఈ నెల 10న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ | కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 10న భేటీకానుంది. ఈ సందర్భంగా దేశంలో కొనసాగుతున్న కరోనా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నది.
ఢిల్లీ ప్రభుత్వం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నవారికి హోం డెలివరీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ హోం డెలివరీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభించారు.
కొవిడ్ సంరక్షణ కేంద్రంగా ఫైవ్స్టార్ హోటల్ | దేశ రాజధానిలో కరోనా బారినపడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, జ్యుడీషియల్ ఆఫీసర్లు వారి కుటుంబాల కోసం కొవిడ్-19 సంరక్షణ కేంద్రంగా ఫైవ్స్టార్ హోటల్ను ఎ