2 లక్షల కంటే తక్కువ న్యూఢిల్లీ, మే 29: దేశంలో సెకండ్ వేవ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన రెండు రోజుల్లు రోజువారీ కేసులు 2 లక్షల కంటే తక్కువ నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు (కరోనా టెస్టుల్లో పాజిటివ్లుగా
వాషింగ్టన్: భారత్లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెలిస్ మేయర్ ఎరిక్ గార్సెటీని అధ్యక్షుడు జో బైడెన్ నియమించే అవకాశాలున్నాయని మీడియా వార్తలు వెలువడ్డాయి. భారత్లో అమెరికా రాయబారి పదవి గత జనవరి 20 నుంచి ఖాళీ�
న్యూఢిల్లీ, మే 23: నెల రోజుల క్రితం రోజుకు సుమారు 20 వేలకు మించి కరోనా పాజిటివ్ కేసులు, వెయ్యి మరణాలతో తల్లడిల్లిన ఢిల్లీ కుదుటపడుతున్నది. ఆదివారం అక్కడ 1,649 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 189 మంది మరణించారు. మార
షాకింగ్.. కొవిడ్ చికిత్స నుంచి రెమ్డెసివిర్ అవుట్! | కొవిడ్ చికిత్స నుంచి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను తొలగించాలని భావిస్తున్నట్లు సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డీఎస్ రాణా పేర్కొన్నారు.
కేరళ మహిళ| మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరిగిన పరస్పర రాకెట్ దాడుల్లో మృతి చెందిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ మృతదేహం భారత్ చేరింది.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్పై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కన్నేశారు. కరోనా సంక్షోభంలో ఆపన్నులకు వైద్య సహాయం అందిస్తున్న బీవీశ్రీనివాస్ను శుక్రవారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందం
న్యూఢిల్లీ శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాలు | న్యూఢిల్లీ శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 31 వరకు నిరాడంబరంగా జరుగనున్నాయి. బ్రహోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న అంకుర్పారణ, 23 ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈసారి ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. మెట్రో సర్వీసులను కూడా
ఈ నెల 10న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ | కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 10న భేటీకానుంది. ఈ సందర్భంగా దేశంలో కొనసాగుతున్న కరోనా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నది.
ఢిల్లీ ప్రభుత్వం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నవారికి హోం డెలివరీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ హోం డెలివరీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభించారు.
కొవిడ్ సంరక్షణ కేంద్రంగా ఫైవ్స్టార్ హోటల్ | దేశ రాజధానిలో కరోనా బారినపడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, జ్యుడీషియల్ ఆఫీసర్లు వారి కుటుంబాల కోసం కొవిడ్-19 సంరక్షణ కేంద్రంగా ఫైవ్స్టార్ హోటల్ను ఎ