మెట్రో సూచన| సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగాలకు చెందినివారు రాత్రి 10 గంటలలోపే తమ ప్రయాణాలను ముగించుకోవాలని ఢిల్లీ మెట్రో అధికారులు సూచించారు.
న్యూఢిల్లీ : ఆప్, కాంగ్రెస్ల వ్యతిరేకత నడుమ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత (ఎన్సీటీ) సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన అనంతరం రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకోవాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విపక్షలు, ఎన్డ�