కొవిడ్ సంరక్షణ కేంద్రంగా ఫైవ్స్టార్ హోటల్ | దేశ రాజధానిలో కరోనా బారినపడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, జ్యుడీషియల్ ఆఫీసర్లు వారి కుటుంబాల కోసం కొవిడ్-19 సంరక్షణ కేంద్రంగా ఫైవ్స్టార్ హోటల్ను ఎ
మెట్రో సూచన| సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగాలకు చెందినివారు రాత్రి 10 గంటలలోపే తమ ప్రయాణాలను ముగించుకోవాలని ఢిల్లీ మెట్రో అధికారులు సూచించారు.