మెట్రో సూచన| సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగాలకు చెందినివారు రాత్రి 10 గంటలలోపే తమ ప్రయాణాలను ముగించుకోవాలని ఢిల్లీ మెట్రో అధికారులు సూచించారు.
న్యూఢిల్లీ : ఆప్, కాంగ్రెస్ల వ్యతిరేకత నడుమ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత (ఎన్సీటీ) సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన అనంతరం రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకోవాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విపక్షలు, ఎన్డ�
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్న రైతులందిరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ అందచేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ డిమాండ్ చేశారు. తాను కూడా వ్యాక్సిన�
న్యూఢిల్లీ : 1980ల్లో రామాయణ టీవీ సీరియల్ ద్వారా ప్రేక్షకుల అభిమానం పొందిన నటుడు అరుణ్ గోవిల్ గురువారం బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా ఆయన కాషాయ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది. ఉత్తర్ప్రదేశ్లోని మీ�
న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల్లో ముంచెత్తారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో అమిత్షా సేవలు అనిర్వచనీయమైనవని పొగడ్తల్లో ముంచెత్తారు. ఢ
న్యూఢిల్లీ : కదులుతున్న బస్సులో మహిళను వేధించిన ఘటన మరోసారి దేశ రాజధానిలో వెలుగుచూసింది. ఈసారి బాధితురాలు ఏకంగా పోలీస్ కానిస్టుబుల్ కావడం గమనార్హం. చేతులతో ఇష్టమొచ్చినట్లు తాకడమే కాకుండా దాడికి కూడా �