దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఎండలు ఠారెత్తిస్తుండటంతో భద్రతా సిబ్బంది బుధ�
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు వాడితే రూ.10 వేల జరిమానా వ�
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. విద్యార్థుల బృందం లైబ్రరీని ధ్వంసం చేయడంతోపాటు ఉద్యోగులపై కూడా దాడి చేసినట్లు ఆరోపణలు వె
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్చంద్ర పాండే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనూప్చంద్ర పాండేను ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మ�
దేశ రాజధాని నగరంలో ఉన్న పురాతన జామా మసీదు మరమ్మతు కోసం షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయం కోరారు. జామా మసీదు మరమ్మతు చేపట్టడానికి భారత పురావస్తు సర్వేను ఆదేశించాలని �
2 లక్షల కంటే తక్కువ న్యూఢిల్లీ, మే 29: దేశంలో సెకండ్ వేవ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన రెండు రోజుల్లు రోజువారీ కేసులు 2 లక్షల కంటే తక్కువ నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు (కరోనా టెస్టుల్లో పాజిటివ్లుగా
వాషింగ్టన్: భారత్లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెలిస్ మేయర్ ఎరిక్ గార్సెటీని అధ్యక్షుడు జో బైడెన్ నియమించే అవకాశాలున్నాయని మీడియా వార్తలు వెలువడ్డాయి. భారత్లో అమెరికా రాయబారి పదవి గత జనవరి 20 నుంచి ఖాళీ�
న్యూఢిల్లీ, మే 23: నెల రోజుల క్రితం రోజుకు సుమారు 20 వేలకు మించి కరోనా పాజిటివ్ కేసులు, వెయ్యి మరణాలతో తల్లడిల్లిన ఢిల్లీ కుదుటపడుతున్నది. ఆదివారం అక్కడ 1,649 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 189 మంది మరణించారు. మార
షాకింగ్.. కొవిడ్ చికిత్స నుంచి రెమ్డెసివిర్ అవుట్! | కొవిడ్ చికిత్స నుంచి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను తొలగించాలని భావిస్తున్నట్లు సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డీఎస్ రాణా పేర్కొన్నారు.
కేరళ మహిళ| మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరిగిన పరస్పర రాకెట్ దాడుల్లో మృతి చెందిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ మృతదేహం భారత్ చేరింది.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్పై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కన్నేశారు. కరోనా సంక్షోభంలో ఆపన్నులకు వైద్య సహాయం అందిస్తున్న బీవీశ్రీనివాస్ను శుక్రవారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందం
న్యూఢిల్లీ శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాలు | న్యూఢిల్లీ శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 31 వరకు నిరాడంబరంగా జరుగనున్నాయి. బ్రహోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న అంకుర్పారణ, 23 ధ్వజారోహణం నిర్వహించనున్నారు.