PM Modi : రాజ్ఘాట్లో మహాత్ముడికి నివాళులర్పించిన మోదీ | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్ఘాట్ను సందర్శించారు. ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసే ముందు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. బాపూజీ సమాధి వద్ద పుష�
కోల్కతా: సమాచార హక్కు కార్యకర్త సాకేత్ గోఖలే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. గురువారం ఢిల్లీలో జరిగిన టీఎంసీ కార్యక్రమంలో డెరెక్ ఓబ్రెయిన్, యశ్వంత్ సిన్హా తదితర నేతల సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరా�
లైంగికదాడి| ఆరేండ్ల చిన్నారిపై పక్కింటి వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలోని త్రిలోక్పురిలో జరిగింది. ఈ ఘటనలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ విమానాశ్రయంలో రూ.50కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత | దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి దాదాపు ఎనిమిది కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్�
న్యూఢిల్లీ, జూలై 22: ఢిల్లీ పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ఈనెల 28న ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్తో కూడా సమావేశం కానున్నారు. ఈ మేరకు గురువారం మమత వెల్లడించారు
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఎండలు ఠారెత్తిస్తుండటంతో భద్రతా సిబ్బంది బుధ�
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు వాడితే రూ.10 వేల జరిమానా వ�
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. విద్యార్థుల బృందం లైబ్రరీని ధ్వంసం చేయడంతోపాటు ఉద్యోగులపై కూడా దాడి చేసినట్లు ఆరోపణలు వె
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్చంద్ర పాండే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనూప్చంద్ర పాండేను ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మ�
దేశ రాజధాని నగరంలో ఉన్న పురాతన జామా మసీదు మరమ్మతు కోసం షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయం కోరారు. జామా మసీదు మరమ్మతు చేపట్టడానికి భారత పురావస్తు సర్వేను ఆదేశించాలని �