న్యూఢిల్లీ, జూలై 22: ఢిల్లీ పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ఈనెల 28న ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్తో కూడా సమావేశం కానున్నారు. ఈ మేరకు గురువారం మమత వెల్లడించారు. అయితే, ప్రధానితో జరిగే భేటీలో ఏ అంశాలపై చర్చిస్తారన్న వివరాలు వెల్లడించలేదు.