బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించడానికి బీఎస్ఎఫ్ సాయం చేస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా రాష్ర్టాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జ
కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతున్నది. ఇప్పటికే కూటమిలో ఉన్న విభేదాలు లోక్సభ ఎన్నికల్లో ప్రస్ఫుటం కాగా, ఇటీవల జ�
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) డ్యాముల నుండి నీటి విడుదల విషయంలో కేంద్రం తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బెంగాల్లో ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య ప్రతిష్ఠంభనకు గురువారం కూడా తెరపడలేదు. చర్చల నిమిత్తం జూనియర్ వైద్యులు పెట్టిన డిమాండ్లను బెంగాల్ ప్రభుత్వం నిర్దంద్వంగా తిరస్కరించడంతో వైద్యులు చర్చా �
కోల్కతా ఘటనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వైద్యులను నేను బెదిరించినట్టు కొందరు ఆరోపిస్తున్నారు. అది పూర్తిగా అబద్ధం. వైద్యులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. వారి పోరాటంలో న్యాయం ఉంది.
రాష్ర్టాన్ని విభజించే ఏ ప్రయత్నాన్ని అయినా వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ సహకార సమాఖ్య వ్యవస్థను తాము విశ్వసి�
ఇటీవల అసెంబ్లీ స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలపై గవర్నర్ రూ.500 జరిమానా విధించడంపై పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ కార్యకలాప�
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అస్థిరమైనదని, ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం జోస్యం చెప్పారు.
రైలు ప్రమాదంపై విపక్షాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. యాంటీ-కొలైజన్ పరికరాలు ఎందుకు పని చేయడం లేదని, వాటికి ఏమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒడిశా ప్రమాదం ఘోరమైన దుర్ఘటన అని, భవిష్య�
Rahul Gandhi: నేర చరిత్ర ఉన్న నేతలను క్యాబినెట్లోకి తీసుకుంటున్నారని, కానీ విపక్ష నేతలపై అనర్హత వేటు వేస్తున్నారని మమతా బెనర్జీ అన్నారు. రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం రద్దుపై ఆమె రియాక్ట్ అయ్య�
కోల్కతా, జూలై 1: రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ యూటర్న్ తీసుకున్నారా? విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో హడావిడి చేసిన ఆమె.. బీజేపీ గిరిజన అభ్యర్థిని ప్రకటించాక ఇప్
దేశంలో కొనసాగుతున్న ఇంధన ధరల పెంపు పెట్రోల్పై 45 పైసలు, డీజిల్పై 43 పైసల వడ్డన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదలైన ఇంధన ధరల పెంపు సోమవారం కూడా కొనసాగింది. ఆయిల్ కంపెనీలు తాజాగా లీటర్ ప�