న్యూఢిల్లీ, మే 29: మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను జీ మీడియా కార్పొరేషన్ రూ.45.79 కోట్ల నష్టం వచ్చింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.51.45 కోట్ల లాభంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.247.73 కోట్ల నుంచి రూ. 147.69 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ ఖర్చులు 18.91 శాతం తగ్గి రూ.178.23 కోట్లకు పరిమితమయ్యాయి. 2022-23కిగాను రూ.720.62 కోట్ల ఆదాయంపై రూ.68.81 కోట్లకు పరిమితమయ్యాయి.