రాష్ర్టానికి చెందిన ప్రముఖ విత్తనాల తయారీ సంస్థ కావేరీ సీడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.15.04 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమా�
టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం 28 శాతం ఎగబాకి రూ.61.4 కోట్లుగా న
షేవింగ్, ఓరల్ క్లీనింగ్ ఉత్పత్తుల తయారీ సంస్థ జిల్లెట్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన నాలుగో త్రైమాసికానికిగాను సంస్థ రూ.91.75 కోట్లు పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్న
విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,907.13 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను జీ మీడియా కార్పొరేషన్ రూ.45.79 కోట్ల నష్టం వచ్చింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.51.45 కోట్ల లాభంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.247.73 కోట్ల �
ఆటో విడిభాగాల సంస్థ బాష్ గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.350 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం గత త్రైమాసికానికిగ�