G20 Summit | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. భారత్ అధ్యక్షతన ఈ నెల 9, 10న జరుగనున్న జీ20 సమ్మిట్ (G20 Summit) లో పాల్గొనేందుకు 80 ఏండ్�
G20 Summit | జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ నగరం సిద్ధమైంది. ఈ నెల 9-10 వరకు జరుగనున్న జీ20 సమావేశాలకు ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు భారత్కు తరలిరానున్నారు.
IMD Rain Alert | దేశంలో మరోసారి రుతుపవనాలు చురుగ్గా మారాయని.. దీంతో రానున్న మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల
G20 Summit | భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో ప్రారంభం కాబోతోంది. దీంతో రాజధాని ప్రాంతం మొత్తం భద్రత వలయంలోకి వెళ్లిపోయింది. ఇక అతిథుల కోసం ప
ఢిల్లీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. దేశ రాజధానిలో (New Delhi) వరుసగా ఐదు రోజులపాటు వైన్ షాపులు (Wine Shopes) మూతపడనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami), జీ20 సమావేశాల (G20 summit) సందర్భంగా ప్రభుత్వ సెలవులు ప్రకటించిం�
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మరో రికార్డును సొంతం చేసుకున్నది. గడిచిన నెలకుగాను 3.41 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తిచేసిన 2.48 మిలియన్ ట�
Joe Biden | సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో G-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ (Xi Jinping) దూరంగా ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. అయి
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) పెద్దమొత్తంలో కొకైన్ (Cocaine) పట్టుబడింది. ఆఫ్రికా దేశం నైరోబీ (Nairobi) నుంచి ముంబై (Mumbai) వెళ్తున్న విమానం ఢిల్లీలో ఆగింది.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) భారత్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్లో న్యూ ఢిల్లీ (Delhi)లో జీ20 (G20 summit) దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల పర్యటన నిమిత్త
అగ్రనటుడు చిరంజీవి గత కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. వరుసగా సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్న ఆయనకు ఇప్పుడు కాస్త విరామం దొరకడంతో మోకాలి నొప్పికి సంబంధించిన సర్జరీని చేయించుకున్నట్లుగా త�
New Delhi | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ (iPhone) కోసం ఓ మహిళా టీచర్ను ఇద్దరు బైకర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో సదరు టీచర్కు తీవ్ర గాయాలయ్యాయి.
NSUT Recruitmentc 2023 | ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (NSUT) ప్రకటన విడుదల చేసింది.
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.