తిరువనంతపురం: కేరళపై కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరిపై అధికార ఎల్డీఎఫ్ కూటమి పోరుబాట పడుతున్నది. వచ్చే జనవరిలో ఢిల్లీలో ఆం దోళన చేపట్టాలని నిర్ణయించింది.
కేంద్ర సర్కారు నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నదని విజయన్ సర్కారు విమర్శలు చేస్తున్నది. ఎల్డీఎఫ్ నేతల సమావేశం అనంతరం ఈ కూటమి కన్వీనర్ జయరాజన్ మీడియాకు ఈ వివరాలను తెలిపారు.