రూ.500 కోట్ల స్కామ్లో కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ పేరు బయటకు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. కర్ణాటకలో ఈ భూ కుంభకోణం వెలుగుచూసింది. బీపీఎల్ ఇండియా లిమిటెడ్కు పారిశ్రామిక అవసరాల కోసం కర్ణాటక
Kerala Rains: శుక్రవారం రాత్రి కేరళలో భారీ వర్షం కురిసింది. ఇడుక్కి జిల్లా అస్తవ్యస్తమైంది. ఓ టెంపో వాహనం నీటి వరదలో కొట్టుకుపోయింది. ఇక 9 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. ముల్లపెరియార్ డ్యామ్ గేట�
Pepper Spray: కేరళలోని ఓ స్కూల్లో ఓ విద్యార్థి పెప్పర్ స్ప్రే వాడారు. ఆ ఘటనలో 9 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. ఇద్దరు టీచర్లు కూడా బ్రీతింగ్ సమస్య ఎదుర్కొన్నారు. బాధితులకు చికిత్స అందించాలని
IMD Update | తెలంగాణ సహా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 18 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల మూడురోజులు ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు క�
ఆయుర్వేదానికి ఆయువుపట్టు కేరళ. దేశవిదేశాల నుంచి వైద్యం కోసం కేరళలోని పల్లెల చుట్టూ తిరుగుతుంటారు. ఏ రుగ్మత లేకున్నా.. ప్రకృతి ఆలయంలో నాలుగు రోజులు ఉండటానికి పర్యాటకులు ఇక్కడికి వస్తారు.
Sabarimala | ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో గోల్డ్ ట్యాంపరింగ్ ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ఆరువారాల్లోగా దర్యాప్తు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను కేరళ హైకోర్టు శు�
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రభావిత ప్రాంతాల్లో రుణ మాఫీ అమలుజేసేందుకు నిరాకరించిన కేంద్రంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళ ప్రజలను ఆదుకోవటంలో కేంద్రం విఫలమైందని పేర�
Street Play On Stray Dogs | కుక్కల బెడదపై వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతలో అక్కడకు వచ్చిన ఒక కుక్క తన అసలు పాత్రను పోషించింది. ఆ ఆర్టిస్ట్ను నిజంగా కరిచింది. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Charred Body In House | ఒక ఇంట్లో సగం కాలిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఆ ఇంట్లో నివసించే వృద్ధుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నేర చరిత్ర ఉన్న అతడు ‘అసహజ లైంగిక చర్య’పై ఘర్షణ వల్ల ఆ వ్యక్తిని హత్య చేసినట్లు అ�
కేరళలోని కొచ్చి (Kochi) సమీపంలోని అలువాలో విషాదం చోటుచేసుకుంది. కొబ్బరి చెట్టుపై ఉన్న రామ చిలుకను (Parrot) పట్టుకునేందుకు ప్రయత్నించిన 12 ఏండ్ల బాలుడు అదే చెట్టు మీద పడటంతో మృతిచెందాడు.
2026 చివరి నాటికి భారత రాజకీయ యవనికపై నుంచి వామపక్షం కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆ పార్టీ చివరి కంచుకోట అయిన కేరళలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.