Panchayat Leader Cycles 30 Km | ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధికారిక వాహనాన్ని పంచాయతీ కార్యదర్శి నిరాకరించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ నేత సుమారు 30 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేర�
Marijuana Plants In Temple | ఆలయ ప్రాంగణంలో గంజాయి మొక్కలు చూసి సిబ్బంది షాకయ్యారు. ఎక్సైజ్ శాఖ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. గంజాయి మొక్కలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట�
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణను ఈడీ అధికారులు బుధవారం విచారించారు. ఒక వివాదాస్పద మైనింగ్ సంస్థ నుంచి ఆమె సంస్థకు అనుమానాస్పదంగా పెద్దమొత్తంలో డబ్బు అందిన ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చే�
Nipah virus | పొరుగు రాష్ట్రమైన కేరళ (Kerala) లోని కోజికోడ్ (Kozhikode) లో నిపా వైరస్ (Nipah virus) అనుమానిత కేసు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu govt) అప్రమత్తమైంది. వైరస్ రాష్ట్రంలోకి వ్యాపించకుండా నిరోధించేందుకు కేరళ-తమిళనాడు
Bindu Krishan : కేరళలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘ప్రియదర్శిని’ పథకాన్ని ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఒక మహిళా మంత్రిపై ఖీర్/పాయసం పడటం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియ�
Allu Arjun | మలయాళ సినీ ప్రేక్షకుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన బన్నీ, అంతకుముందే కేరళలో స్టార్డమ్ను సొంతం చ
కేరళలోని కోజికోడ్కు చెందిన ఓ వ్యాపారి(43)కి నిఫా వైరస్ సోకి ఉండొచ్చని గురువారం ప్రాథమిక పరీక్షలో వెల్లడైంది. ధ్రువీకరణ కోసం అతడి నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.
Nipah virus | కేరళ రాష్ట్రంలో (Kerala)లో నిఫా వైరస్ (Nipah Virus ) కలకలం రేపింది. తాజాగా కోజికోడ్ (Kozhikode) జిల్లాకు చెందిన 43 ఏండ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం.
కేరళలోని కొచ్చిన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ఇండియా విమానం శంషాబాద్ ఎయిర్పో ర్టులో మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఎయిర్లైన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొచ్చిన్ నుంచి ఢిల్లీ వ
Kerala : కేరళలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఇండ్లు ధ్వంసం కాగా, రోడ్లు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా ఒకరు మరణించారు. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐదు జిల్లాల్లో భారీ వర
Southwest Monsoon | ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. జూన్ 4న �
Southwest Monsoon | ఇంతకాలం మండుటెండల (Heat waves) తో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లని కబురు వచ్చేసింది. కేరళ (Kerala) కి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించాయి. దాంతో కేరళ తీర ప్రాంతాల్లో (Coastal Areas) భారీ వర్షాలు (Heavy Rains) క
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఈనెల 4న కేరళ తీరాన్ని తాకనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయని వెల్లడించింది.
Southwest Monsoon: నైరుతీ రుతుపవనాలు ఆలస్యం అవుతున్నాయి. జూన్ 4వ తేదీ నాటికి కేరళను నైరుతీ తాకనున్నట్లు ఇవాళ ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి నైరుతీ రుతుపవనాలు కేరళను చేరాల్సి ఉంద