ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ పదవ రోజుకు చేరుకుంటుండగా కేరళలో ఒక నిశ్శబ్ద తుపాను ముంచుకొస్తున్నది. కాంగ్రెస్లో తీవ్ర కల్లోలం నెలకొనడంతో కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేశ్ చెన్నితల పేరిట మూడు వర్గాలు ఏ�
Free Travel Scheme: యూడీఎఫ్ తమ ఎజెండాలో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ పెట్టింది. అయితే ఆ స్కీమ్ను రద్దు చేసుకోవాలని కేరళలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
KSRTC | కేరళ (Kerala) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో తాము గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చిన యూడీఎఫ్ కూటమి (UDF Alliance) అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కేఎస్ఆర్టీ�
Man Rapes neighbour Woman | తరచుగా ఆటోలో ప్రయాణించే పొరుగింటి మహిళకు మత్తుమందు కలిపిన జ్యూస్ను డ్రైవర్ ఇచ్చాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని వీడియో రికార్డ్ చేశాడు. ఆ మహిళను బెదిరించి పలుమార్లు లైంగికంగా �
తెలంగాణలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఒకేసారి మూడు శాఖలను ప్రారంభించింది బంధన్ బ్యాంక్. వీటిలో హైదరాబాద్లో రెండు శాఖలను ఆరంభించిన సంస్థ..మరొకటి మిర్యాలగూడలో నెలకొల్పింది.
ఇరవయ్యో శతాబ్దం కమ్యూనిస్టు శతాబ్దం అని ఘంటాపథంగా చెప్పవచ్చు. 1917లో రష్యా, 1949లో చైనా విప్లవాలు ప్రధానమైనవైతే వాటి స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం పరిఢవిల్లింది.
Cherian Philip | మహిళా ఎమ్మెల్యేను బహిరంగంగా కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇబ్బందిపడటంతో పాటు ఆయనను తోసి ముందుకు వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
కేరళలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఓటమి చెందడంతో పదేండ్ల విరామం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అధికారం చేపట్టనుంది. అలాగే బీజేపీ మూడు స్థాన�
Kerala: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యూడీఎఫ్ కూటమి దూసుకెళ్తున్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సుమారు 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ఇక ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రస్తుతం ధర్మాదం నియ�
Counting | ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puduccheri) లో ఓట్ల లెక్కింపు (Vote Counting) మొదలైంది. ఉదయం 8 గంటలకు అన్నిచోట్ల అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఉదయ�
టీఎంసీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలతోపాటు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలకు ఫలితం కీలకంగా మారిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనున్నది.
Counting | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఓట్ల లెక్కింపు రేపు జరుగనుంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. పశ్చిమ బెంగాల్ (West Begal), తమిళనాడు (Tamil Nadu), క�
Kerala Exit Poll : కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కేరళంలో ఈసారి అధికార ఎల్డీఎఫ్ కూటమికి విజయావకాశాలు తక్కువే.
Kerala Exit Polls | కేరళ రాష్ట్రంలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (), ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ () మధ్య గట్టి పోటీ ఉంటుందని ఎగ్జిట్పోల్ సర్వేలు అంచనా వేశాయి. అదే సమయంలో అన్ని సంస్థలు ప్రతిపక్ష య�
ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ షూటింగ్లో బిజీగా ఉంది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. కేరళలో జరుగుతున్న తాజా షెడ్యూల్లో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుండగా త్వరలో రష్మిక మందన్న ఓ గ్లోబ