Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఈనెల 4న కేరళ తీరాన్ని తాకనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయని వెల్లడించింది.
Southwest Monsoon: నైరుతీ రుతుపవనాలు ఆలస్యం అవుతున్నాయి. జూన్ 4వ తేదీ నాటికి కేరళను నైరుతీ తాకనున్నట్లు ఇవాళ ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి నైరుతీ రుతుపవనాలు కేరళను చేరాల్సి ఉంద
Monsoon | దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక ఆలస్యమవుతున్నది. సాధారణంగా జూన్ 1న కేరళ (Kerala) ను తాకే ఈ రుతుపవనాలు ఈసారి కొన్ని రోజులు ఆలస్యంగా వస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజ�
మరో రెండు, మూడు రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సవరించిన అంచనా వెల్లడించింది. సాధారణంగా ఈ రుతుపవనాల కాలం జూన్ 1వ తేదీన ప్రారంభమవుతుంది.
monsoon : దేశ రాజధాని డిల్లీ సహా అనేక చోట్ల రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా మంది అప్పుడే దేశంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయా అనుకుంటున్నారు. ఇక వరుసగా వర్షాలు కురుస్తాయా అంటూ సందే�
పడమటి కనుమల పొత్తిళ్లలో ఉన్నట్టుంటుంది మున్నార్. కేరళం అందమంతా రంగరించుకుని ఆకుపచ్చ కోక చుట్టుకొని కనిపిస్తుంది. ఇడుక్కి జిల్లాలో ఉన్న మున్నార్.. రుతురాగాల వేళ మేఘసందేశాన్ని మోసుకొస్తుంది. చలికౌగిలి
Thiruvananthapuram : కేరళ, తిరువనంతపురంలోని ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ప్రమాదం జరిగింది. ఒక భారీ జెయింట్ వీల్ (స్కై రైడ్) కూలిపోవడంతో అందులో రైడ్ చేస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కేరళ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య అపవిత్ర కలయిక బహిర్గతమైందని సీపీఎం బూర్గంపహాడ్ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. కేరళలో మాజీ సీఎం పినరయి విజయన్, సీపీఎం నేతల ఇళ్లలో ఈడీ సోదాల
కేరళలోని తిరువనంతపురంలోగల శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం చోరీ, భద్రతా లోపాలకు సంబంధించిన ఆరోపణలను హోం శాఖకు సమర్పించిన నివేదికలో డీజీపీ చంద్రశేఖర్ వెల్లడించారు.
Monsoon | దేశవ్యాప్తంగా రైతులు, జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక ఆలస్యం కానున్నది. మే 26న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా వేసింది. అయితే ఆ అంచన�
గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న దేశ ప్రజలను త్వరలోనే చల్లటి రుతు పవనాలు పలుకరించనున్నాయి. నైరుతి రుతు పవనాలు వేగంగా ఏర్పడుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
తీవ్రమైన లాబీయింగ్, అంతర్గత ఒత్తిళ్ల మధ్య కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం కాంగ్రెస్ మల్లగుల్లాలు పడిన నేపథ్యంలో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో గత కొంతకాలంగా మరుగున పడిన అధికార మార్పు సమస్య మళ్లీ తె�