Kerala Congress | తెలంగాణలో అధికారం కోసం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసినట్టే.. కేరళ ప్రజలను కూడా వంచించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళలో ‘ఐదు గ్యారెంటీల’ను ప్రకటించింది.
SP Bala Subrahmanyam | భారతీయ సంగీత ప్రపంచాన్ని తన స్వరంతో దశాబ్దాల పాటు అలరించిన గాన గంధర్వుడు S. P. బాలసుబ్రహ్మణ్యంకు కేరళలో అరుదైన గౌరవం దక్కింది. పాలక్కాడ్లోని వి.టి. భట్ట తిరిప్పాడ్ కల్చరల్ సెంటర్లో ఆయన 10 అడుగు
కేరళ ఎన్నికల ప్ర చారంలో సీఎం రేవంత్రెడ్డి అక్కడి లెఫ్ట్ కూటమి పై నోరు పారేసుకున్నారు. లెఫ్ట్ కూ టమికి ఓటేస్తే ప్రధాని మోదీకి వేసినట్టేనని ఆరోపించారు.
వేసవి వచ్చిందంటే, రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ ప్లాన్ రూపొందించడంపై దృష్టి పెట్టడం సహజం. రాష్ట్ర ప్రజలు ఎండలు, అకాల వర్షాలతో సతమతమవుతుంటే, మంత్రులు మాత్రం అవేమీ పట్టనట్టుగా కేరళ ఎన్నికల ప్రచారంలో మునిగిప�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి కేరళలో జరిగే ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. మంగళవారం సాయంత్రం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి ఆయన వెళ్లారు.
Honey Rose | సినిమా తారలను దగ్గరగా చూడాలని, వారితో సెల్ఫీ దిగాలని అభిమానుల్లో ఉండే ఉత్సాహం కొన్నిసార్లు హద్దులు దాటుతూ సమస్యలకు దారితీస్తోంది. తాజాగా మలయాళ నటి హనీ రోజ్ ఒక ఈవెంట్ సందర్భంగా ఎదుర్కొన్న చేదు అనుభ�
దక్షిణాదిలోని కీలకమైన రెండు రాష్ర్టాలు తమిళనాడు, కేరళం, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తూర్పు రాష్ర్టాలైన అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు ఏప్రిల్ నెలాఖరులోగా జరిగే ఎన్నికలు దేశ రాజకీయ పరిస్థి�
Rajendran | మలయాళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ఈ.ఏ. రాజేంద్రన్ (71) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, కేరళలోని కొల్లంలో ఉన్న త�
మరి కొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వామపక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. ప్రస్తుత బలాన్ని కాపాడుకోవడంతోపాటు గత దశాబ్ద కాలంలో కోల్పోయిన తమ ప్రాభవాన్ని పుంజుకోవడం ఈ ఎన్నికల్లో వామప�
కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. బెంగళూరులోని రూ.200 కోట్ల విలువజేసే ఖరీదైన బంగ్లాకు సంబంధించి ఆస్తి వివరాల్ని రాజీవ్ చంద్రశేఖర్ దాచిపెట్టారని, ప్రజా�
Life Imprisonment | వైద్యురాలిని కత్తెరతో పొడిచి దారుణంగా చంపిన వ్యక్తికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. నిందితుడ్ని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. అయితే అతడికి మరణశిక్ష విధించాలని కోరిన ప్రాసిక్యూషన్ వి�
Pinarayi Vijayan : కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ.. బీజేపీ బీ టీమ్ అని విమర్శించారు.
Shigella Bacteria: కేరళలో షిజెల్లా బ్యాక్టీరియా సోకి మూడేళ్ల చిన్నారి మరణించింది. కోజికోడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది. ఆ చిన్నారితో టచ్లోకి వచ్చిన 11 మంది చిన్నారులకు �
ఎల్పీజీ సంక్షోభంతో కేరళవ్యాప్తంగా అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో కేరళ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ పోరుబాట పట్టింది. ఈ నెల 23న రాష్ట్రవ్యాప్త సమ్మె నిర్వహించాలని నిర్ణయించింది.