Stepmother Burns Child's Private Parts | ఐదేళ్ల సవతి కుమార్తె పట్ల సవతి తల్లి దారుణంగా ప్రవర్తించింది. నిద్రలో మూత్ర విసర్జన చేస్తున్నందుకు ఆ చిన్నారి ప్రైవేట్ భాగం వద్ద వాతలు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న అంగన్వాడీ టీచర్ పోల
Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు.
తమకు సుపరిచితుడైన అనిల్ కిశోర్ అనే యాచకుడి వద్ద రూ.4.5 లక్షల నగదు ఉందని తెలుసుకొని అలప్పుజ ప్రజలు షాక్ తిన్నారు! సోమవారం రాత్రి అతడు రోడ్డు ప్రమాదానికి గురవడంతో స్థానికులే అతడిని దవాఖానలో చేర్పించారు. �
Massive Fire At Railway Station | రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పార్కింగ్ స్థలంలో ఉన్న 200కు పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలు, దట్టమైన పొగలు చూసి రైల్వే అధికారులు, ప్రయాణికులు, సమీపంలోని నివాసితులు భ
Drugs Supplying To Students | విద్యార్థులు, డాక్టర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎండీఎంఏ, హైబ్రిడ్ గంజాయి, ఇతర మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక డాక్టర్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు
Pinarayi Vijayan | కేరళలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో క్రిస్మస్ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆరెస్సెస్ (RSS) అనుబంధ సంస్థలు బెదిరింపులకు పాల్పడుతున్నాయన్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్
Man kills children | విడిగా నివసిస్తున్న భార్య కస్టడీకి పిల్లలను అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత తల్లితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోద�
Vande Bharat train | కేరళ (Kerala) లో వందే భారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ రైలు (Express train) కు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రాక్పై ఓ ఆటో ఆగి ఉండడాన్ని గమనించిన లోకోపైలట్ (Loco pilot) అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పిం�
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, అండమాన్ నికోబార్లోని 95 లక్షల మంది ఓటర్లకు మంగళవారం ఎన్నికల సంఘం ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు కనిపించలేదు.
Migrant Worker Lynched | ఒక వలస కార్మికుడిని బంగ్లా దేశీయుడిగా అనుమానించారు. అతడు దొంగతనానికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సె
కేరళలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)లో భాగంగా ఎన్యూమరేషన్ దశలోనే 24 లక్షలకు పైగా ఓటర్ల ఆచూకీ తెలియరాలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యూ కేల్కర్ శనివారం వెల్లడించారు. సర్ కార్యకలా�
కేరళలోని శబరిమలకు రైల్వేశాఖ అధికారులు రెండు ప్రత్యేక రైళ్లను కేటాయించారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను కేటాయించిన రైల్వే శాఖ, ఉత్తర తెలంగాణపై వివక్ష చూపుతు�