దేశ పౌరులు బంగారం, వెండే కాదు.. గ్యాస్ సిలిండర్లు కూడా భద్రంగా దాచుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడేలా ఉంది. తీవ్ర కొరతతో బ్లాక్మార్కెట్లో గ్యాస్ ధర భగ్గుమంటుండటంతో ఇప్పుడు దేశంలో గ్యాస్ సిలిండర్�
Kozhikode : తాజాగా కేరళలో ఒక షాపు యాజమాన్యం ప్రకటించిన ఆఫర్.. చివరికి వినియోగదారులపై లాఠీఛార్జి వరకు వెళ్లింది. కేరళలోని, కోజికోడ్కు చెందిన ఒక ఫుట్వేర్ షాపు తాజాగా ఒక ఆఫర్ ప్రకటించింది.
కేరళలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం(కేఎస్యూ) నాయకులు మహిళా మంత్రిపై దాడికి దిగారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జిపైకి దూసుకెళ్లారు. దాడిలో మంత్రి మెడ, చేతికి గాయాలయ్యాయి. దీంతో ఆమెను సమీపంలో ప్రభ�
Wayanad | కేరళ (Kerala) లోని వాయనాడ్ (Wayanad) లో కొండచరియలు విరిగిపడిన కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ (Congress party) అండగా నిలిచింది. లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. వయనాడ్ ఎంపీ ప్రి
Elephant Lifts , Hurls Man | ఆలయ ఉత్సవంలో ఏనుగు అలజడి సృష్టించింది. ఒక వ్యక్తిపై దాడి చేసింది. తొండంతో అతడి కాళ్లు పట్టుకున్నది. తలకిందులుగా గాల్లోకి ఎత్తి నేలకేసి బాదింది. ఈ నేపథ్యంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
గులాబీ పువ్వును ఏ పేరుతో పిలిస్తేనేం గుబాళింపు మారదు కదా అంటాడు షేక్స్పియర్. కానీ పేరు మీద గుంజాటన అంత సులభంగా పక్కన పెట్టే విషయమేమీ కాదని చరిత్ర రుజువు చేసింది. దేవుడి సొంత గడ్డగా పేరొందిన కేరళ రాష్ట్�
Keralam | త్వరలోనే కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మారనుంది. తమ రాష్ట్రం పేరు మార్చాలంటూ కేరళ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో �
Union Cabinet | కేరళ రాష్ట్రం (Kerala state) పేరు ఇక అధికారికంగా కేరళమ్ (Keralam) గా మారనుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ పేరుమార్పు ప్రతిపాదనకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది. పేరు మార్పుపై కేంద్రం అనుమతి �
Kerala SIR : కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కేరళలో చేపట్టిన ‘సర్’ తుది జాబితా విడుదలైంది. ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ అనంతరం కేరళ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ శనివారం తుది జాబితాను విడుదల చేశారు.
కేరళలోని ఒక ఇన్ఫ్రా కంపెనీ అదిరేటి గిఫ్ట్లతో తన ఉద్యోగులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఏకంగా రూ.20 కోట్ల రూపాయల విలువైన కార్లను తన ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
దేశంలో శాససభ పదవీ కాలం ముగియనున్న మరికొన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ర్టాలతోపాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత
తాను మరణిస్తూ కూడా మరి కొందరికి తన అవయవాల దానం ద్వారా ప్రాణదాతగా మారింది కేరళలోని 10 నెలల చిన్నారి. పథనంతిట్ట జిల్లా మల్లప్పల్లికి చెందిన 10 నెలల అలిన్ షెరిన్ అబ్రహం ఒక రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో బ్ర
దేశవాళీలో ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీ అయిన సంతోష్ ట్రోఫీని సర్వీసెస్ సొంతం చేసుకుంది. ఆదివారం అసోంలోని దాకువాఖనలో జరిగిన ఫైనల్లో సర్వీసెస్.. 1-0తో కేరళను ఓడించి 79వ నేషనల్ ఫుట్బాల్ చాంపియన్షి�