కేరళలోని కొచ్చి (Kochi) సమీపంలోని అలువాలో విషాదం చోటుచేసుకుంది. కొబ్బరి చెట్టుపై ఉన్న రామ చిలుకను (Parrot) పట్టుకునేందుకు ప్రయత్నించిన 12 ఏండ్ల బాలుడు అదే చెట్టు మీద పడటంతో మృతిచెందాడు.
2026 చివరి నాటికి భారత రాజకీయ యవనికపై నుంచి వామపక్షం కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆ పార్టీ చివరి కంచుకోట అయిన కేరళలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.
Jailer 2 | బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ చిత్రానికి కొనసాగింపుగా జైలర్ 2 (Jailer 2) వస్తున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న జైలర్ 2 ప్రొడక్షన్ దశలో ఉంది.
Weapons seized | ఓ వృద్ధుడి (Old man) ఇంట్లో భారీగా ఆయుధాలు (Weapons), మందుగుండు సామగ్రి బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అది ఇల్లేనా లేదంటే ఆయుధాల గోడౌనా..? అని ఆశ్చర్యపోయేలా అక్కడ పెద్దమొత్తంలో మారణాయుధాలు దొరికాయి.
brain-eating amoeba | కేరళలో మెదడు తినే అమీబా కేసుల సంఖ్య 67కు చేరింది. (brain-eating amoeba) తాజాగా 17 ఏళ్ల బాలుడికి అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే అరుదైన ఇన్ఫెక్షన్ సోకింది.
కేరళకు చెందిన 16 ఏళ్ల కుర్రాడు రాహుల్ జాన్ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆవిష్కరణలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు. కేవలం తన ప్రతిభతోనే కాదు, సొంత ఏఐ స్టార్టప్ ‘ఆర్మ్ టెక్నాలజీస్'లో తన తండ్రికే ఉద్యోగ�
కేరళలో ప్రాణాంతకమైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకి మరో వ్యక్తి మృతి చెందాడు. మలప్పురానికు చెందిన 56 ఏండ్ల శోభన్ అనే వ్యక్తి కోజికోడ్ మెడికల్ కాలేజీ దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్టు అధికారు
భారత్లో క్రమంగా వృద్ధుల జనాభా పెరుగుతున్నది. మరోపక్క 0-14 సంవత్సరాల వయసున్న పిల్లల సంఖ్య నిరంతరంగా తగ్గిపోతున్నదని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తన 2023 శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎస్ఆర్ఎస్) న�
Onam | కేరళ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఓనం (Onam). ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆగస్టు-సెప్టెంబర్ నెలలో వచ్చే ఈ పండుగను పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటుంటారు.
రిజర్వేషన్లపై 50 శాతం ఉన్న సీలింగ్ను ఎత్తివేస్తూ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన వేళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభలో లేకపోవడంపై బీసీ నేతలు మండిపడుతున్నారు. బీసీలపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధి ఇద�
రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి సౌకర్యం కోసం సమావేశాల తీరును, సమయసారిణిని మార్చినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. సాధారణంగా ఉదయం 10 గంటలకు ప్రారంభంకావాల్సిన సభను ఆదివారం ఉదయం 9 గం
CM Vijayan: కేరళ సీఎం పినరయి విజయన్ ఇవాళ అదానీ గ్రూపుకు చెందిన లాజిస్టిక్స్ పార్క్కు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అదానీ లాజిస్టిక్స్ పార్క్ కీలక మైలురాయి అవుతుందని అధికారులు చ