Elephant Blocks Highway | ఒక ఏనుగు హైవేను దిగ్బంధించింది. ఒక చెట్టును రోడ్డుకు అడ్డంగా పడేసింది. సుమారు 18 గంటల పాటు ఆ ఏనుగు అక్కడే ఉన్నది. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కేరళలో వివాహాల రిజిస్ట్రేషన్లు డిజిటల్ బాట పడుతున్నాయి. నవ దంపతులు స్థానిక సంస్థల కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా, ఆన్లైన్లోనే వివాహ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. వధూవరులు ఆధార్ ఆధార�
Sabarimala gold scam case | శబరిమల ఆలయ బంగారం అవకతవకలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురారి బాబును కస్టడీలోకి తీసుకుంది. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కొట్టాయం జిల్లాలోన�
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ శబరిమలకు వెళ్తున్నారు. అయ్యప్ప స్వామిని ఆమె దర్శించుకోనున్నారు. అయితే ఓ స్టేడియంలో ఏర్పాటు చేసిన కాంక్రీట్ హెలిప్యాడ్లో.. ఆమె ప్రయాణించిన హెలికాప్టర్
రూ.500 కోట్ల స్కామ్లో కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ పేరు బయటకు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. కర్ణాటకలో ఈ భూ కుంభకోణం వెలుగుచూసింది. బీపీఎల్ ఇండియా లిమిటెడ్కు పారిశ్రామిక అవసరాల కోసం కర్ణాటక
Kerala Rains: శుక్రవారం రాత్రి కేరళలో భారీ వర్షం కురిసింది. ఇడుక్కి జిల్లా అస్తవ్యస్తమైంది. ఓ టెంపో వాహనం నీటి వరదలో కొట్టుకుపోయింది. ఇక 9 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. ముల్లపెరియార్ డ్యామ్ గేట�
Pepper Spray: కేరళలోని ఓ స్కూల్లో ఓ విద్యార్థి పెప్పర్ స్ప్రే వాడారు. ఆ ఘటనలో 9 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. ఇద్దరు టీచర్లు కూడా బ్రీతింగ్ సమస్య ఎదుర్కొన్నారు. బాధితులకు చికిత్స అందించాలని
IMD Update | తెలంగాణ సహా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 18 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల మూడురోజులు ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు క�
ఆయుర్వేదానికి ఆయువుపట్టు కేరళ. దేశవిదేశాల నుంచి వైద్యం కోసం కేరళలోని పల్లెల చుట్టూ తిరుగుతుంటారు. ఏ రుగ్మత లేకున్నా.. ప్రకృతి ఆలయంలో నాలుగు రోజులు ఉండటానికి పర్యాటకులు ఇక్కడికి వస్తారు.
Sabarimala | ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో గోల్డ్ ట్యాంపరింగ్ ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ఆరువారాల్లోగా దర్యాప్తు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను కేరళ హైకోర్టు శు�
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రభావిత ప్రాంతాల్లో రుణ మాఫీ అమలుజేసేందుకు నిరాకరించిన కేంద్రంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళ ప్రజలను ఆదుకోవటంలో కేంద్రం విఫలమైందని పేర�