COVID Cases | దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 257 కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి వారం రోజుల్లో 164 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి.
నైరుతి రుతుపవనాలు పది రోజుల్లో కేరళను తాకనున్నాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. వాస్తవానికి రుతుపవనాలు ఈనెల 22న అండమాన్కు, 26న శ్రీలంకను తాకొచ్చని భావించగా, పది రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశిం�
Nipah Virus | కేరళలో నిపా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆమె చికిత్స పొందుతున్నదని ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు కేరళ (Kerala)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని (Sabarimala Temple)కూడా సందర్శించనున్నారు.
Rabies Vaccination: కేరళలో ఏడేళ్ల బాలికకు రేబిస్ వ్యాధి సోకింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఆమెకు రేబిస్ సోకినట్లు గుర్తించారు. తిరువనంతపురంలోని శ్రీ అవిత్తమ్ తిరునల్ ఆస్పత్రిలోచేర్పించారు.
కేరళ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ ఎంపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురం సమీపంలో నిర్మించిన విఝింజమ్ అంతర్జాతీయ ఓడరేవును శుక్రవారం ఆయన ప్రారంభించారు.
Viral Video | కేరళ (Kerala)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడితో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.
Bomb threat | కేరళ (Kerala) లో గత రెండు రోజులుగా బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతున్నది. తాజాగా కేరళ సీఎం కార్యాలయానికి, సీఎం నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్స్ (Bomb threat mails) వచ్చాయి.
Bomb threat | కేరళ రాష్ట్రం (Kerala state) లోని కొట్టాయం జిల్లా కలెక్టరేట్ (Kottayam collectorate) కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు కొట్టాయం కలెక్టరేట్కు ఫోన్ చేసి బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు.
Sabarimala Pilgrims | కేరళ రాష్ట్రం కొట్టాయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమలకు అయ్యప్ప భక్తులతో (Sabarimala Pilgrims) వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది (bus overturns).