Counting | ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puduccheri) లో ఓట్ల లెక్కింపు (Vote Counting) మొదలైంది. ఉదయం 8 గంటలకు అన్నిచోట్ల అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఉదయ�
టీఎంసీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలతోపాటు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలకు ఫలితం కీలకంగా మారిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనున్నది.
Counting | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఓట్ల లెక్కింపు రేపు జరుగనుంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. పశ్చిమ బెంగాల్ (West Begal), తమిళనాడు (Tamil Nadu), క�
Kerala Exit Poll : కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కేరళంలో ఈసారి అధికార ఎల్డీఎఫ్ కూటమికి విజయావకాశాలు తక్కువే.
Kerala Exit Polls | కేరళ రాష్ట్రంలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (), ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ () మధ్య గట్టి పోటీ ఉంటుందని ఎగ్జిట్పోల్ సర్వేలు అంచనా వేశాయి. అదే సమయంలో అన్ని సంస్థలు ప్రతిపక్ష య�
ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ షూటింగ్లో బిజీగా ఉంది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. కేరళలో జరుగుతున్న తాజా షెడ్యూల్లో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుండగా త్వరలో రష్మిక మందన్న ఓ గ్లోబ
కేరళలోని సెంట్రల్ త్రిస్సూర్ జిల్లా ముండతికోడ్లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ దుర్ఘటనలో 13 మంది మృతిచెందగా... గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఘటన సమయంల�
Explotion | పటాసుల తయారీ పరిశ్రమలో భారీ పేలుడు (Explotion) సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కేరళ రాష్ట్రం (Kerala state) త్రిస్సూర్ (Trissur) లో ఈ ఘ�
Valparai Tragedy | ఒక టూరిస్ట్ వాహనం కొండ మలుపులో అదుపుతప్పింది. కిందకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఉపాధ్యాయులతో సహా 9 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రభుత్వ స్కూల్లో విషాదం నెలక�
Kerala Student Suicide | డెంటల్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు. అతడి రంగు, కులం పేరుతో అధ్యాపకులు వేధించినట్లు విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఎలాంటి నిబంధన ఉందో.. కేరళలోని కొన్ని దేవాలయాల్లో పురుషుల ప్రవేశంపైనా నిషేధముందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. శబరిమల ఆలయంలో ప్రవేశంపై ఆంక్షల్ని కేవలం లింగబేధంతో చూడ
Assembly Elections | అస్సాం (Assam), కేరళ (Kerala), పుదుచ్చేరి (Puduccheri) అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదవుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంట వరకు అస
Polling | అస్సాం, కేరళల రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటు�
Assembly Elections | అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద క్యూ కట్టారు. రెండు రాష్ర్టాలు, ఒక యూటీలో ఒకే దశలో చేపడుతున్న పోలింగ్లో.. దాదాపు 5.3 కోట్లమంది �