IndiGo | ప్రముఖ దేశీయ ఎయిర్లైన్ కంపెనీ ఇండిగో సంస్థకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. రూ.117.52 కోట్ల జరిమానా విధించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేయనున్నట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. కేరళలోని కొచ్చి సీజీఎస్టీ కమ�
Sonia Gandhi | కేరళ (Kerala) రాష్ట్రంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ స్థానిక ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిగా ‘సోనియా గాంధీ’ (Sonia Gandhi)ని నిలబెట్టింది.
Narayanan Nair | కేరళ (Kerala) స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) లో 90 ఏళ్ల వృద్ధుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడు. ఈ వయస్సులో అతడు వార్డు సభ్యుడిగా పోటీచేయడం చర్చనీయాంశమైంది.
Tourists Stranded In Sky-Dining Restaurant | చాలా ఎత్తులో గాలిలో వేలాడే స్కై-డైనింగ్ రెస్టారెంట్లో టూరిస్టులు చిక్కుకున్నారు. క్రేన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇద్దరు పిల్లలు, మహిళతో కూడిన కుటుంబం కొన్ని గంటలపాటు స్కై-డై
Cyclone Senyar | మలక్కా జలసంధిలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అల్పపీడనం తుపానుగా మారితే దీనికి ‘సెన్యార్’గా నామకరణం చేయనున్నట్లు ఐఎండీ పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్
నిత్యం ఆపరేషన్లు, రోగులు, చికిత్స, మందులు, ఇంజక్షన్లు వంటి మాటలు మాత్రమే వినిపించే దవాఖానలో పెండ్లి బాజాలు మోగాయి. ఎమర్జెన్సీ రూమే పెండ్లి మండపంగా మారింది.
AI Zipline Accident Video | ఒక వ్యక్తి ఏఐ సాంకేతికతో జిప్లైన్ ప్రమాదం వీడియో సృష్టించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో భయాందోళన రేకెత్తించింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చే�
కేరళ, రాజస్థాన్లో రెండు ఆత్మహత్యలు, పశ్చిమ బెంగాల్లో ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం, బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) నిరసనల కారణంగా ఈ మూడు రాష్ర్టాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు అడ్డంకులు ఏర
Sabarimala : కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. కోరిక కోర్కెలు తీర్కే మణికంఠ స్వామిని దర్శించుకునేందుకు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. రద్దీ కారణగా స్వామివారి దర్�
Crime news | ఎవరైనా తమ పిల్లలు సన్మార్గంలో నడవాలని, విద్యాబుద్ధులు నేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ తల్లి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. తన రెండో భర్తతో కలిసి క�
Booth Officers Boycott SIR Work | ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పని ఒత్తిడి వల్ల ఒక అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ‘సర్’ విధులను బహిష్కరించారు. ‘సర్’ పనిని
Flipkart | ఫ్లిప్కార్ట్ను నకిలీ కస్టమర్లు మోసగించారు. రూ.1.6 కోట్ల విలువైన 332 మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. ఈ మోసాన్ని గ్రహించిన ఫ్లిప్కార్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.