Lionel Messi: ఇండియాకు మెస్సీ రాక కన్ఫర్మ్ అయ్యింది. ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు అర్జెంటీనా జట్టు ఇండియాకు రానున్నది. ఆ మ్యాచ్ నవంబర్లో ఉండే అవకాశాలు ఉన్నట్లు క్రీడాశాఖ మంత్రి వీ అబ్దుర్ రహిమాన్ తెలిపా�
Padmanabhaswamy Temple: పద్మనాభస్వామి ఆలయం సైబర్ దాడికి గురైంది. ఆలయానికి చెందిన కంప్యూటర్ వ్యవస్థ, సర్వర్ డేటాబేస్ హ్యాకైంది. జూన్ 13వ తేదీన ఈ ఘటన జరిగినట్లు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.
‘మ్యాడ్' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటి అనంతిక సనీల్ కుమార్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసుదోచేసిన అనంతిక ‘8 వసంతాలు’ సినిమాతో అందరినీ అబ్బురపరిచింది. రొమాంటిక్ డ్రామాగా రూ�
Shocking Video | కేరళ (Kerala)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న ఆర్టీసీ బస్సులో (Moving Bus) నుంచి ఓ మహిళ ప్రమాదవశాత్తూ కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయింది.
F-35 Fighter Jet | సాంకేతిక సమస్యల కారణంగా కేరళ (Kerala)లోని తిరువనంతపురం (Thiruvananthapuram) ఎయిర్పోర్ట్లో నెల రోజులుగా నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్-35 బి స్టెల్త్ యుద్ధ విమానం ఎట్టకేలకు టేకాఫ్ అయ్యింది.
Murder | ఒక చిన్న గొడవ హత్య చేసే వరకూ వెళ్లింది. మద్యం స్టఫ్ విషయంలో వాగ్వాదానికి దిగిన ఓ వ్యక్తి బార్ ఉద్యోగిని పొడిచి చంపేశాడు. కేరళలో ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల
Kerala | కేరళ (Kerala) లో జపనీస్ ఎన్సెఫలైటిస్ (Japanese Encephalities) వ్యాధి కలకలం రేపుతోంది. గడిచిన వారం రోజులలో ఈ వ్యాధి బారినపడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో ‘నిఫా’ వైరస్తో రెండవ మరణం సంభవించిందన్న వార్తలు వెలువడుతున్నాయి. పాలక్కాడ్ జిల్లాలో గత శనివారం మరణించిన 57 ఏండ్ల ఓ వ్యక్తికి నిఫా వైరస్ సోకిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు ఈ నెల 16న యెమెన్ ప్రభుత్వం ఉరి శిక్షను అమలు చేయబోతున్నది. ఆమె యెమెన్ జాతీయుడిని హత్య చేసినట్లు నిర్ధారించి, ఆమెకు కోర్టు మరణ శిక్ష విధించింది.