Prakash Raj | కేరళ రాష్ట్ర జాతీయ అవార్డుల కమిటీ ఛైర్మన్గా వ్యవహరించిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ప్రకటించిన 55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స�
Woman Pushed Of Moving Train | మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. కదులుతున్న రైలు నుంచి ఆమెను బయటకు తోసేశాడు. రైలు పట్టాల పక్కన పడిన ఆ మహిళ తీవ్రంగా గాయపడింది.
Kerala | కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan) కీలక ప్రకటన చేశారు. దేశంలో దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన (eradicate extreme poverty) తొలి రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు తెలిపారు.
Priyanka Gandhi | బీహార్ (Bihar) లో మాదిరిగానే దేశమంతటా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) సిద్ధమైంది.
Man Killed In Mudslide | మట్టిచరియలు విరిగిపడే ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. మరికొందరితోపాటు ఇళ్లను వీడి శిబిరానికి చేరుకున్నాడు. అయితే రాత్రి వేళ భార్యతో కలిసి ఇంటికి తిరిగి వెళ్లాడు. మట్ట
Thief Runs Away With Cash Bag | ఒక వ్యాపారి టీ తాగేందుకు వేచి ఉన్నాడు. అయితే ఆయనకు చెందిన రూ.75 లక్షలు ఉన్న బ్యాగును ఒక వ్యక్తి ఎత్తుకెళ్లాడు. గమనించిన ఆ వ్యాపారి అతడి వెంట పరుగెత్తినప్పటికీ ఫలితం లేకపోయింది.
Elephant Blocks Highway | ఒక ఏనుగు హైవేను దిగ్బంధించింది. ఒక చెట్టును రోడ్డుకు అడ్డంగా పడేసింది. సుమారు 18 గంటల పాటు ఆ ఏనుగు అక్కడే ఉన్నది. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కేరళలో వివాహాల రిజిస్ట్రేషన్లు డిజిటల్ బాట పడుతున్నాయి. నవ దంపతులు స్థానిక సంస్థల కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా, ఆన్లైన్లోనే వివాహ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. వధూవరులు ఆధార్ ఆధార�
Sabarimala gold scam case | శబరిమల ఆలయ బంగారం అవకతవకలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురారి బాబును కస్టడీలోకి తీసుకుంది. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కొట్టాయం జిల్లాలోన�
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ శబరిమలకు వెళ్తున్నారు. అయ్యప్ప స్వామిని ఆమె దర్శించుకోనున్నారు. అయితే ఓ స్టేడియంలో ఏర్పాటు చేసిన కాంక్రీట్ హెలిప్యాడ్లో.. ఆమె ప్రయాణించిన హెలికాప్టర్
రూ.500 కోట్ల స్కామ్లో కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ పేరు బయటకు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. కర్ణాటకలో ఈ భూ కుంభకోణం వెలుగుచూసింది. బీపీఎల్ ఇండియా లిమిటెడ్కు పారిశ్రామిక అవసరాల కోసం కర్ణాటక
Kerala Rains: శుక్రవారం రాత్రి కేరళలో భారీ వర్షం కురిసింది. ఇడుక్కి జిల్లా అస్తవ్యస్తమైంది. ఓ టెంపో వాహనం నీటి వరదలో కొట్టుకుపోయింది. ఇక 9 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. ముల్లపెరియార్ డ్యామ్ గేట�
Pepper Spray: కేరళలోని ఓ స్కూల్లో ఓ విద్యార్థి పెప్పర్ స్ప్రే వాడారు. ఆ ఘటనలో 9 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. ఇద్దరు టీచర్లు కూడా బ్రీతింగ్ సమస్య ఎదుర్కొన్నారు. బాధితులకు చికిత్స అందించాలని