KERALA IGP |వరంగల్ చౌరస్తా: వరంగల్ నగరంలోని గోవిందరాజస్వామిని కేరళ ఐజిపి లక్ష్మణ్, కేరళ పాలక మున్సిపాలిటీ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ మినీ మోల్ శనివారం దర్శించుకున్నారు.
L 2 Empuraan | స్టార్ నటుడు మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’ చిత్రం వివాదంలో చిక్కుకున్నది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఈ మూవీని హిందూ వ్యతిరేక చిత్రంగా అభివర్ణించింది. కాంగ్ర
HIV positive | పది మంది వ్యక్తులకు హెచ్ఐవీ సోకింది. డ్రగ్ వినియోగానికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారంలో భాగంగా హెచ్ఐవీ టెస్ట్ నిర్వహించగా ఇది బయటపడింది. షేరింగ్ డ్రగ్ సిరంజ్ల ద్వారా హెచ్ఐవీ వ్యాపించినట్ల�
తన రంగు, లింగ వివక్షపై సమాజంలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి ఐఏఎస్ అధికారి, కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్ చెప్పిన మాటలు సామాజిక మాధ్యమంలో చర్చకు దారితీశాయి. తన భర్త స్థానంలోనే అదే ప�
భారత ఫుట్బాల్ ప్రేమికులకు శుభవార్త. అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్, అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ ఈ ఏడాది భారత్కు రానున్నాడు. కేరళలో రెండు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మ్యాచ్లు ఆడేందుకు గాను మెస్సీ..
అంతర్జాతీయ స్థాయిలో అనుభవం లేదు. దేశవాళీలోనూ ఒక్క మ్యాచ్ ఆడలేదు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన అనుభవమూ తక్కువే. అవతలి వైపు చూస్తే ఎంతటి బౌలర్నైనా చిత్తుచేసే బ్యాటింగ్ దళం. స్పిన్నర్లను మిక్సీలో వేసి తాఫ
దేశంలో చేపల వినియోగం పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతోనే ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిసింది. జమ్ముకశ్మీర్లో అనూహ్యంగా అత్యధిక పెరుగుదల కనిపించింది.
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. సన్నిధానం వద్ద 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపి
Robo Elephant | ఒక ఆలయం వద్ద రోబో ఏనుగు సందడి చేసింది. (Robo Elephant) భారీ ఏనుగును పోలి ఉన్న ఇది అచ్చంగా అసలు ఏనుగును తలపించింది. చెవులు, తోక ఊపడంతోపాటు భక్తులను తొండంతో ఆశీర్వదించింది.
Missing Girl Found Dead With Neighbour | ఒక బాలిక, పొరుగు వ్యక్తి మూడు వారాల కిందట అదృశ్యమయ్యారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రోన్ల సహాయంతో విస్తృతంగా వెతికారు. చివరకు బాలిక ఇంటి సమీపంలోని చెట్టుక�
Police Sniffer Dog | ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి మృతదేహాలను గుర్తించేందుకు కేరళ నుంచి తీసుకొచ్చిన క్యాడవర్ డాగ్స్ ఇప్పుడు పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి రెండు వారాలైనా లోపల చిక్కుకున్న కార్మికుల జాడ ఇప్పటివరకు తెలియలేదు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి �