Padmanabhaswamy Temple | కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయంలో 270 సంవత్సరాల తర్వాత అరుదైన మహా కుంభాభిషేకం నిర్వహించారు. పురాతన ఆలయంలో చాలా కాలంగా కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి.
దేశంలో కరోనా వైరస్ క్రమంగా కోరలు చాస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 1 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,758కి పెరిగింది.
కరోనా వైరస్ మళ్లీ కొన్ని రోజులుగా దేశంలో విజృంభిస్తోంది. దీంతో కొవిడ్-19 యాక్టివ్ కేసులు 3395కు చేరుకున్నాయి. కేరళలో అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం వెల్లడి
Elephant Pulls SUV | ఒక కారు నదిలో చిక్కుకున్నది. దాని టైర్లు ఇసుకలో కురుకుపోయాయి. దీంతో ఎంత ప్రయత్నించినా ఆ కారు కదలలేదు. అయితే ఒక ఏనుగు ఎంతో ఈజీగా దానిని నది నుంచి బయటకు లాగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్�
దేశంలో కరోనా వైరస్ నెమ్మదిగా విస్తరిస్తున్నది. ఇప్పటికి దేశంలో కొవిడ్ సోకిన వారి సంఖ్య వెయ్యి దాటింది. గత వారంలో కొత్తగా 752 మంది వైరస్ బారిన పడ్డారు.
Red alert | కేరళ (Kerala) లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు (Northwest Monsoon) సాధారణం కంటే ముందుగానే కేరళను పలకరించడంతో అక్కడ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.
Corona virus | దేశంలో కరోనా వైరస్ (corona virus) మళ్లీ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో యాక్టివ్ కేసుల సంఖ్య 104కు చేరింది. అక్కడ గడిచిన వారం రోజుల్ల�
కేరళలోని కోచి పోర్టుకు సరుకుతో వస్తున్న లైబీరియాకు చెందిన ఒక వాణిజ్య నౌక కేరళలోని అరేబియా సముద్ర జలాల్లో శనివారం ప్రమాదవశాత్తు పక్కకు ఒరిగిపోయింది. కోచీకి నైరుతిగా సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో ఎంఎస్
నైరుతి రుతుపవనాలు శనివారం ఉదయం కేరళ తీరాన్ని తాకా యి. సాధారణంగా జూన్1న ప్రవేశించే రుతుపవనాలు జూలై 8న నాటికి దేశమంతా విస్తరిస్తాయి. ఈఏడు మాత్రం ఎనిమిది రోజుల ముందుగానే ప్రవేశించాయ ని భారత వాతావారణశాఖ అధి�
రైతన్నకు వాతావరణ (IMD) శాఖ తీపికబురు చెప్పింది. వ్యసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) శనివారం కేరళను (Kerala) తాకుతాయని వెల్లడించింది.
Coronavirus | కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి కేరళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో.. ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం ఆందోళనకు గురవుతుంది.