Prakash Karat: మోదీ నేతృత్వంలోని సర్కారును నియో-ఫాసిస్ట్ ప్రభుత్వంగా సీపీఎం నేత ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సర్కారు ఫాసిస్ట్ కాదు అని, ఆ ప్రభుత్వం నియో-ఫాసిస్ట్ విధానాలను ప్రదర్శిస్తున్న�
drone over women's jail | మహిళా జైలుపై ఒక డ్రోన్ ఎగిరింది. రెండుసార్లు అక్కడ తిరిగి మాయమైంది. ఈ సంఘటన కలకలం రేపింది. దీంతో జైలు భద్రతపై ఆందోళన రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Crime news | వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వాళ్లకు పదేళ్లు, ఐదేళ్లు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పక్కింట్లో తల్లి, ఓ పెళ్లికాని కొడుకు ఉన్నారు. ఇరుగుపొరుగు కలిసిమెలిసి ఉండేవారు. కానీ ముందుగా చెప్పుకున్న దంప�
రంజీ టోర్నీలో విదర్భ విజేతగా నిలిచింది. కేరళతో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరు డ్రా అయ్యింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విదర్భ రంజీ టైటిల్ విజేతగా నిలిచింది. విదర్భకు ఇది మూడో ట్రోఫీ కావడ�
సుదీర్ఘ రంజీ ట్రోఫీ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. ఈ సీజన్ ఆసాంతం తన అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న విదర్భ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్దూబే కొత్త చరిత్ర లిఖించాడ�
couple marry in Kerala | లవ్ జిహాద్ బెదిరింపులు ఎదుర్కొన్న ప్రేమ జంట తమ ఊరి నుంచి పారిపోయారు. మరో రాష్ట్రానికి చేరుకున్నారు. హిందూ, ముస్లిం ఆచారాల ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కోసం హైకోర్టును ఆ�
సుదీర్ఘమైన చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ ఆడుతున్న కేరళ.. విదర్భతో జరుగుతున్న టైటిల్ పోరులో పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్లో విదర్భను 379 పరుగులకు ఆలౌట్ చేసిన కేరళ.. ఆ తర్వాత బ్యాటింగ్�
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ సొంత పార్టీకి గుడ్బై చెప్పనున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే చెప్తున్నాయి. పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో ఉన్న థరూర్ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై ప్�
న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ అవినీతి కుంభకోణం నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ పార్టీ తనపై చేసిన ఆరోపణలను బాలీవుడ్ నటి ప్రీతిజింటా ఖండించింది. బీజేపీ పార్టీకి మద్దతుగా నిలిచినందుకు ప్రతిఫలంగా న్యూ ఇండి�
నేటి నుంచి రంజీ ఫైనల్స్నాగ్పూర్: దేశవాళీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ సీజన్ 2024-25 చివరి అంకానికి చేరింది. బుధవారం నుంచి ఈ సీజన్లో ఫైనల్స్ మ్యాచ్ జరుగనుంది. నాగ్పూర్ వేదికగా జరుగబోయే 90వ ఎడ
కేరళలోని తిరువనంతపురంలో 23 ఏండ్ల యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. అఫ్ఫాన్ వరుసగా తన కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులైన ఐదుగురిని కొట్టి చంపాడు. అనంతరం సమీపంలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సోమవారం జరి�
Murders | మానవసంబంధాలు (Human relations) మంటగలిసిపోతున్నాయి. చిన్నచిన్న విషయాలకే భౌతిక దాడుల (Physical attacks) కు, ఏకంగా హత్యల (Murders) కు పాల్పడుతున్నారు. సొంత కుటుంబసభ్యులను సైతం అత్యంత కిరాతకంగా హతమారుస్తున్నారు.
ప్రధాని మోదీని, కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని పొగడటం వివాదాస్పదమైన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. తాను ఇప్పటికీ పార్టీకి అందుబాటులోనే ఉన్నానని చెబుతూనే వార్నింగ్ ఇచ్చారు. తన అవస�