కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ సొంత పార్టీకి గుడ్బై చెప్పనున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే చెప్తున్నాయి. పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో ఉన్న థరూర్ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై ప్�
న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ అవినీతి కుంభకోణం నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ పార్టీ తనపై చేసిన ఆరోపణలను బాలీవుడ్ నటి ప్రీతిజింటా ఖండించింది. బీజేపీ పార్టీకి మద్దతుగా నిలిచినందుకు ప్రతిఫలంగా న్యూ ఇండి�
నేటి నుంచి రంజీ ఫైనల్స్నాగ్పూర్: దేశవాళీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ సీజన్ 2024-25 చివరి అంకానికి చేరింది. బుధవారం నుంచి ఈ సీజన్లో ఫైనల్స్ మ్యాచ్ జరుగనుంది. నాగ్పూర్ వేదికగా జరుగబోయే 90వ ఎడ
కేరళలోని తిరువనంతపురంలో 23 ఏండ్ల యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. అఫ్ఫాన్ వరుసగా తన కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులైన ఐదుగురిని కొట్టి చంపాడు. అనంతరం సమీపంలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సోమవారం జరి�
Murders | మానవసంబంధాలు (Human relations) మంటగలిసిపోతున్నాయి. చిన్నచిన్న విషయాలకే భౌతిక దాడుల (Physical attacks) కు, ఏకంగా హత్యల (Murders) కు పాల్పడుతున్నారు. సొంత కుటుంబసభ్యులను సైతం అత్యంత కిరాతకంగా హతమారుస్తున్నారు.
ప్రధాని మోదీని, కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని పొగడటం వివాదాస్పదమైన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. తాను ఇప్పటికీ పార్టీకి అందుబాటులోనే ఉన్నానని చెబుతూనే వార్నింగ్ ఇచ్చారు. తన అవస�
ఐఆర్ఎస్ అధికారితో పాటు అతని సోదరి, తల్లి అనుమానాస్పదంగా మృతి చెందడం కేరళలోని కొచ్చిలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కస్టమ్స్ విభాగంలో అదనపు కమిషనర్గా పని చేస్తున్న ఝార్ఖండ్�
Deaths | అదనపు కమిషనర్ (Additional commissioner) గా బాధ్యతలు నిర్వహిస్తున్న మనీష్ (Manish) కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించింది. మనీష్ (Manish), ఆయన తల్లి శకుంతల (Shakuntala), సోదరి శాలిని (Shalini) కేరళలోని తమ నివాసంలో మృతిచెంది ఉన్నారు.
Ranji Trophy: రంజీ ఫైనల్స్కు కేరళ ఎంట్రీ ఇచ్చి చరిత్ర సృష్టించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్తో ఆ జట్టుకు ఈ బెనిఫిట్ జరిగింది. దీంట్లో హెల్మెట్ పాత్ర కీలకంగా మారింది. గుజరాత్ జట్టు చివరి బ్యాటర్ ఔటైన తీ
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో కేరళ కొత్త చరిత్ర సృష్టించింది. 68 ఏండ్ల తమ రంజీ చరిత్రలో ఆ జట్టు తొలిసారి ఈ టోర్నీ ఫైనల్కు అర్హత సాధించింది. 1957లో మొదటిసారి రంజీ అరంగేట్రం చేసిన కేరళ.. 2018-19 సీజన్లో సెమీస్ చేరడమే ఇప్
Ranji trophy : కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో రెండు పరుగుల లీడ్తో ఆ జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. మరో సెమీస్లో ముంబై ఓడింది. దీంతో విదర్భ ఫైనల్లోకి
Ranji Trophy: రంజీ ట్రోఫీ ఫైనల్లోకి కేరళ ఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. గుజరాత్తో జరిగిన తొలి సెమీస్లో కేరళకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆధిక్యం లభించింది. దీంతో ఆ జట్టు ఫైనల్లోకి ప్రవేశించే మార్గం ఈ
కేరళలో కొందరు సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లపై రాక్షసంగా ప్రవర్తించారు. ర్యాగింగ్ పేరుతో దారుణంగా హింసించారు. కొట్టాయంలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం�