ఐఆర్ఎస్ అధికారితో పాటు అతని సోదరి, తల్లి అనుమానాస్పదంగా మృతి చెందడం కేరళలోని కొచ్చిలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కస్టమ్స్ విభాగంలో అదనపు కమిషనర్గా పని చేస్తున్న ఝార్ఖండ్�
Deaths | అదనపు కమిషనర్ (Additional commissioner) గా బాధ్యతలు నిర్వహిస్తున్న మనీష్ (Manish) కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించింది. మనీష్ (Manish), ఆయన తల్లి శకుంతల (Shakuntala), సోదరి శాలిని (Shalini) కేరళలోని తమ నివాసంలో మృతిచెంది ఉన్నారు.
Ranji Trophy: రంజీ ఫైనల్స్కు కేరళ ఎంట్రీ ఇచ్చి చరిత్ర సృష్టించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్తో ఆ జట్టుకు ఈ బెనిఫిట్ జరిగింది. దీంట్లో హెల్మెట్ పాత్ర కీలకంగా మారింది. గుజరాత్ జట్టు చివరి బ్యాటర్ ఔటైన తీ
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో కేరళ కొత్త చరిత్ర సృష్టించింది. 68 ఏండ్ల తమ రంజీ చరిత్రలో ఆ జట్టు తొలిసారి ఈ టోర్నీ ఫైనల్కు అర్హత సాధించింది. 1957లో మొదటిసారి రంజీ అరంగేట్రం చేసిన కేరళ.. 2018-19 సీజన్లో సెమీస్ చేరడమే ఇప్
Ranji trophy : కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో రెండు పరుగుల లీడ్తో ఆ జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. మరో సెమీస్లో ముంబై ఓడింది. దీంతో విదర్భ ఫైనల్లోకి
Ranji Trophy: రంజీ ట్రోఫీ ఫైనల్లోకి కేరళ ఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. గుజరాత్తో జరిగిన తొలి సెమీస్లో కేరళకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆధిక్యం లభించింది. దీంతో ఆ జట్టు ఫైనల్లోకి ప్రవేశించే మార్గం ఈ
కేరళలో కొందరు సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లపై రాక్షసంగా ప్రవర్తించారు. ర్యాగింగ్ పేరుతో దారుణంగా హింసించారు. కొట్టాయంలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం�
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూలిపోవడానికి, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి కాంగ్రెస్సే కారణమని సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి ప్రతీకారంగానే ఢిల్లీ �
Bomb Threat | తిరుపతిలో బాంబు బెదిరింపు వార్త కలకలం సృష్టించింది. ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీని ఐఈడీతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. ఈ మేరకు గురువారం ఉదయం కళాశాలకు మెయిల్ అ�
జనాభా నియంత్రణే దక్షిణాది రాష్ర్టాలకు శాపంగా మారింది. జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ర్టాలకు అధిక మేలు దక్కుతున్నది. దీంతో కేంద్ర పన్నుల్లో తీవ్ర వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కానవస్తున్నది. దక్షిణ�
బడ్జెట్లో కేరళను విస్మరించారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణపై కేంద్ర మంత్రి జార్జి కురియన్ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు కావాలంటే కేరళను వెనుకబడిన రాష్ట్రంగా ప్రకటి�
double murder | ఒక వ్యక్తి ఆరేళ్ల కిందట ఒక మహిళను హత్య చేశాడు. అరెస్టై జైలులో ఉన్న అతడు బెయిల్పై విడుదలయ్యాడు. మహిళ భర్త ప్రతీకారంతో తనను చంపుతాడేనని అనుమానించాడు. ఈ నేపథ్యంలో మహిళ భర్త, ఆమె అత్తను హత్య చేశాడు.