ఏ ఆటకైనా రిఫరీ తటస్థంగా, నియమబద్ధంగా ఉండాలి. ఏ ఒక్క జట్టువైపు మొగ్గినా అది తొండాట అవుతుంది. ప్రజాస్వామ్యం కూడా అంతే. ప్రజల తీర్పును నిఖార్సైన రీతిలో నమోదు చేయడం అత్యంత కీలకం.
శబరిమల వెళ్లే భక్తులకు తమ తీర్థయాత్ర అనుభవాన్ని సులభతరం చేయడమే కాక, మరింత మెరుగుపర్చడానికి కృత్రిమ మేధ ద్వారా రూపొందించిన ఏఐ అసిస్టెంట్ ‘స్వామి చాట్బాట్' లోగోను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవ�
Sabarimala | కేరళలో అయ్యప్ప స్వామి కొలువైన శబరిమలను సందర్శించే భక్తుల కోసం ఏఐ చాట్బాట్ను అందుబాటులోకి తెచ్చారు. శబరిమల యాత్రను మరింత సౌకర్యవంతం చేసేందుకు ‘స్వామి చాట్బాట్’ను రూపొందించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్ సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. వాహన శ్రేణిలోని ఐదు కార్లు ఒకదాని వెనుక మరొకటి ఢీకొట్టాయి.
బీజేపీ, సంఘ్ పరివార్ల ఆలోచనాధోరణే కాంగ్రెస్కు ఉన్నది. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏను అమెరికా సహా అనేక దేశాలు విమర్శించాయి.
కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వంపై కేరళ సీఎం విజయన్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ లౌకిక, ప్రజాస్వామిక విధానాన్ని మోదీ సర్కార్ ప్రమాదం లో పడేస్తున్నదని శనివారం విమర్శించారు.
భారత్ మాతాకీ జై, జై హింద్ అనే నినాదాలను ఇద్దరు ముస్లింలే మొదటగా ఇచ్చారని, అలాంటప్పుడు ఆ నినాదాలను సంఘ్ పరివార్ వదిలేస్తుందా? అని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశ్నించారు.
లౌకిక దేశమైన భారత్ను పథకం ప్రకారం మత రాజ్యంగా మలుస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కరీపూర్లో జరిగిన 10వ ముజాహిద్ స్టేట్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
K-SMART App | ప్రభుత్వ సేవల డిజిటల్ యాక్సెస్ కోసం రూపొందించిన కే-స్మార్ట్ (K-SMART) యాప్ను కేరళ సీఎం పినరయి విజయన్ సోమవారం ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా స్థానిక పాలనా సంస్థలు అందించే సేవలు ఇకపై పౌరుల చేతికి అందుతాయ�