తిరువనంతపురం, ఏప్రిల్ 1: ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే అమ్ముతున్నదని, తాము కొంటామన్నా ఇవ్వటం లేదని కేరళ సీఎం పినరాయి విజయన్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రైవేటుపరం చే�
Kerala | కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ణయాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దివంగత ఎమ్మెల్యే కుమారుడికి ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది.
నవంబర్ 1 నుంచి కేరళలో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులు జరుగనున్నాయి. మిగతా విద్యార్థులకు నవంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయిని తెలిసి�
రువనంతపురం: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ (పరిపాలనాధికారి) ప్రఫుల్ కే పటేల్ను వెనుకకు రప్పించాలని కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సమర్పించిన ఈ తీర్మానానికి మద్దతుగా పాలక, వి�
కేరళలో జూన్ 9 వరకు లాక్డౌన్ పొడగింపు | కేరళ ప్రభుత్వం మరో పది రోజుల పాటు లాక్డౌన్ను పొడగించింది. అత్యవసరమైన కార్యకలాపాలకు కొంత సండలింపులు ఇస్తూ.. జూన్ 9వ తేదీ వరకు లాక్డౌన్ను సీఎం పినరయి విజయన్ పొ�
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బాసట | కరోనా బారినపడి తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు కేరళ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు.
తిరువనంతపురం, మే 20: కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్)ని వరుసగా రెండోదఫా అధికారంలోకి తీసుకువచ్చిన పినరాయి విజయన్ రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. బుధవారం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంల
పూర్తిస్థాయి లాక్డౌన్| రోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతుండంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి నేటి నుంచి తొమ్మిది రోజులపాటు పూర్తి స్థాయి లాక్డౌన