కేరళపై కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరిపై అధికార ఎల్డీఎఫ్ కూటమి పోరుబాట పడుతున్నది. వచ్చే జనవరిలో ఢిల్లీలో ఆం దోళన చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర సర్కారు నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రం ఆర్థిక స�
Kerala | కేరళ (Kerala) అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను సకాలంలో క్ల�
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో (Kalamassery) ఉన్న ఓ కన్వన్షన్ సెంటర్లో వరుస పేలుళ్లు (Blast) సంభవించాయి. దీంతో ఒకరు మృతిచెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు.
ఇజ్రాయెల్-హమాస్ (Hamas) యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో (Israel) చిక్కుకున్న భారతీయులను (Indians) క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. యుద్ధక్షేత్రం నుంచి భారతీయులను తరలించే�
కేరళలో మరోసారి ప్రాణాంతక నిపా వైరస్ వెలుగుచూసింది. ఇది సోకడంతో కోజికోడ్ జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా హెల్త్ అలర్ట్ జారీ చేసింది.
Kerala CM Vijayan: కేరళలో ఆర్ధిక సంక్షోభం ఉన్నట్లు సీఎం విజయన్ తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కేంద్రం తమకు నిధులు మంజూరీ చేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రాజెక్టులను త్వరగా పూ
The Kerala Story | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు నాలుగు రోజుల ముందు మే 5న విడుదల కాబోతున్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయం�
The Kerala Story | దేశంలో మతతత్వం, వివక్షను సృష్టించేందుకు మాత్రమే సినిమాలను ఉపయోగించుకునే వారిని సమర్థించడం సరికాదని కేరళ సీఎం విజయన్ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ఈ దేశాన్ని వర్గీకరించడానికి, తప్పులను వ్య�
Kerala Governor | కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, పినరయి విజయన్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వీసీల నియామకం విషయంలో గవర్నర్ రాజకీయంగా జోక్యం చేసుకుంటున్నారంటూ సీఎం పినరయి విజ�
కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, పినరయ్ విజయన్ ప్రభుత్వం మధ్య కోల్డ్వార్ మరింత పెరిగింది. చాలాకాలంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే నిర్ణయాలు తీసుకొంటున్న గవర్నర్, తాజాగా ప్రభుత్వం ప్రతిపాదిం�
గవర్నర్ వ్యవస్థ, కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం: సీపీఎం తిరువనంతపురం, ఆగస్టు 12: గవర్నర్ను, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ సర్కారు కుట్ర�
తిరువనంతపురం : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్.. ముఖ్యమంత్రి పినరయి విజయన్పై సంచలన ఆరోపణలు చేశారు. పట్టుబడ్డ ఓ వ్యక్తి తప్పించుకునేందుకు సీఎం సహాయమందించారంటూ షాకింగ్�