UPSC : ప్రిలిమినరీ పరీక్ష తర్వాత అన్సర్ కీని యూపీఎస్సీ రిలీజ్ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. యూపీఎస్సీ వెబ్సైట్లో ఆ జవాబు పత్రాన్ని రిలీజ్ చేస్తారని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్
ఇందిరమ్మ ఇండ్ల పథకం రాష్ట్రంలోని పట్టణ పేదలకు అందని ద్రాక్షగానే మిగిలేలా ఉన్నది. ఎన్నికల ముందు నుంచి ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా పట్టణాల్లో ఆ పథకం అమ లు ఊసే ఎత్త�
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం చమురు ఉత్పత్తులపై పడటమే ఇం దుకు కారణం.
వానకాలం నాటికి యూరియా కొరత తప్పదేమో అనే అభిప్రాయాన్ని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తంచేశారు. వానకాలం వరకు ప్రభుత్వం వద్ద 50వేల టన్నులకు మించి యూరియా నిల్వలు(బఫర్ స్టాక్) ఉండకపోవ�
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం వెల్లడించారు.
Union Budget 2026: దివ్యాంగులు, కృత్రిమ అవయవాల ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దివ్యాంగుల సహాయక పరికరాల ఉత్పత్తిని పెంచడానికి కృత్రిమ అవయవ తయారీని ప్రోత్సహిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీత�
Karnataka Assembly: కర్నాటక అసెంబ్లీలో ఇవాళ గవర్నర్ థావర్చాంద్ గెహ్లాట్ కేవలం రెండు లైన్ల ప్రసంగాన్ని మాత్రమే చదివి వినిపించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై విమర్శలు చేసింది. కేంద్ర ప్రభుత్వ�
Bhagwant Mann | పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వచ్చే నెలలో పెట్టుబడుల కోసం బ్రిటన్, ఇజ్రాయెల్ పర్యటించాల్సి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది.
Chandigarh Bill Row | కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ను రాష్ట్రపతి ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ పాలన కింద ఉన్న చండీగఢ్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 2
Sameer Wankhede: ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కేసులో కేంద్రానికి 20 వేల జరిమానా విధించింది ఢిల్లీ హైకోర్టు. సమీర్ వాంఖడే ప్రమోషన్కు చెందిన కేసులో దాఖలు చేసిన పిటీషన్లో కొన్ని వాస్తవాల�
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల (వైఐఆర్ఎస్) పరిస్థితి ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టుగా తయారైంది. ఈ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడమ�
No Toxins In Cough Syrup | రాజస్థాన్, మధ్యప్రదేశ్లో పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ నమూనాలలో మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన విష పదార్థాలు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
BC Reservations | బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ మరో కొత్త నాటకానికి తెరలేపింది. రిజర్వేషన్ల పెంపుపై సరైన కసరత్తు చేయని రేవంత్రెడ్డి సర్కార్.. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హడావుడి మొదలుపెట్టింది.