అధిక మొత్తంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాల్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఈ22, ఈ25, ఈ27, ఈ30 పెట్రోల్ అమ్మకాలపై ఎక్సైజ్ పన్నును మినహాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అమెండెడ్ భారత్నెట్ ప్రొగ్రామ్(ఏబీపీ) కింద టీ-ఫైబర్ ఇంటర్నెట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో టీ-ఫైబర్ ప్రాజెక్ట్పై కేంద్ర మంత్రి జ్యోతిరా
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుడి నెత్తిపై పెట్రో బాంబు వేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ. 3 చొప్పున పెంపు విధించింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్టు ఆయిల్ కంపె�
Supreme Court | అత్యాచార బాధితురాలైన 15 ఏళ్ల బాలికకు గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఎయిమ్స్ ఆస్పత్రి (AIIMS Hospital) వేసిన క్యూరేటివ్ పిటిషన్ (Curative Petition) పై గురువారం విచారణ జరిపిన న్యాయస్�
ఓటర్ల పేర్లను ఎలక్టోరల్ జాబితా నుంచి తొలగించడం కోసమే కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఆరోపించారు.
డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో తిరుగుబాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
Sabarimala Entry : శబరిమల ఆలయంలోకి ఎంట్రీ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను సుప్రీంకోర్టు సమర్థించింది. 9 మంది సభ్యులు ధర్మాసనం ఈ కేసు విచారిస్తున్నారు.
‘కేవలం 900 కిలోమీటర్ల పరిధి కలిగి ఉన్న గుంటూరును ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంతకంటే ఎకువ కిలోమీటర్ల నెట్వర్ ఉన్న తెలంగాణలోని కాజీపేటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.
గౌరవనీయ మంత్రి గారికి, దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణ, సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాల ప్రారంభం నేపథ్యంలో, తెలంగాణలోని కాజీపేటను ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయ
పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థల లాభాలకు గండిపడనుండగా, విమాన చార్జీలు భారీగా పెరిగాయని అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐ�
Custodial Deaths | ఈ ఏడాది తొలి 74 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 170 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. 2026 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు నమోదైన లాకప్ డెత్ కేసుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు వెల్లడించింది.
UPSC : ప్రిలిమినరీ పరీక్ష తర్వాత అన్సర్ కీని యూపీఎస్సీ రిలీజ్ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. యూపీఎస్సీ వెబ్సైట్లో ఆ జవాబు పత్రాన్ని రిలీజ్ చేస్తారని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్
ఇందిరమ్మ ఇండ్ల పథకం రాష్ట్రంలోని పట్టణ పేదలకు అందని ద్రాక్షగానే మిగిలేలా ఉన్నది. ఎన్నికల ముందు నుంచి ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా పట్టణాల్లో ఆ పథకం అమ లు ఊసే ఎత్త�