రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల (వైఐఆర్ఎస్) పరిస్థితి ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టుగా తయారైంది. ఈ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడమ�
No Toxins In Cough Syrup | రాజస్థాన్, మధ్యప్రదేశ్లో పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ నమూనాలలో మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన విష పదార్థాలు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
BC Reservations | బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ మరో కొత్త నాటకానికి తెరలేపింది. రిజర్వేషన్ల పెంపుపై సరైన కసరత్తు చేయని రేవంత్రెడ్డి సర్కార్.. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హడావుడి మొదలుపెట్టింది.
Leh Apex Body | కేంద్రంతో చర్చలను బహిష్కరిస్తున్నట్లు లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ) సోమవారం ప్రకటించింది. ఆరో షెడ్యూల్ కింద లడఖ్కు రాష్ట్ర హోదా, రాజ్యాంగ పరిరక్షణ కోసం సెప్టెంబర్ 24న జరిగిన ఆందోళనలో భద్రతా దళాల కాల
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు పది రోజుల్లోగా ప్రభుత్వ నివాసం కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు తెలియజ�
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని ఎనిమిది నెలలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 మే 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
Mohan Bhagwat | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మధ్య విభేదాలున్నట్లు వస్తున్న వదంతులను ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ ఖండించారు. సంస్థాగత వైరుధ్యాలున్నప్పటిక�
జీఎస్టీ స్లాబుల తగ్గింపునకు మరో ముందడుగుపడింది. రెండు స్లాబ్ల తగ్గింపునకు జీవోఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబులను రెండింటి తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు �
పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరోపించారు.
నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’కి యాభై ఏండ్లు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారతదేశంలో ప్రజల స్వేచ్ఛను, హక్కులను హరించి అరాచక పాలనకు తెరలేపిన వ�
విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద రాష్ర్టాలకు కేంద్రం విడుదల చేసే నిధులను జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)తో ముడిపెట్టవలసిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది.
ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సహా ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గురువారం నియమితులయ్యారు. వీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యాబలం ప్రధాన న్యాయమూర్తితో కలుపు�
బాలలపై లైంగిక నేరాల కేసుల విచారణ కోసం ప్రత్యేక పోక్సో కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం ప్రకారం నమోదయ్యే కేసుల విచారణ పూర్తి కావడానికి �
ఆర్మీ జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాపంగా మండల కేంద్రంలో కొవ్వొత్తులతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మండల యూత్ సభ్యులు, కుల సంఘాల నాయకులు, ప్రజలు, వ్యాపారస్తులు ర్యాలీ తీశారు.