నీటిపారుదల ప్రాజెక్టులను కృష్ణ, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (ప�
మునుగోడు నియోజకవర్గ ప్రజలారా..! మీరిచ్చే తీర్పు చాలా విశిష్టమైనది. ఎందుకంటే, దాంతో.. మీరు సంక్షేమ ప్రభుత్వాన్నా? లేక కార్పొరేట్ సామ్రాజ్యాన్నా? దేన్ని ఆకాంక్షిస్తున్నారో నిర్ధారిస్తుంది. కావున మీరంతా పా�
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. 2020 ఫిబ్రవరిలో ఇండియాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కేవలం 38 లక్షలు ఖర్చు చేసినట్లు కేంద్
న్యూఢిల్లీ, ఆగస్టు 16: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. కంపెనీల్లో కట్టుదిట్టమైన ఆడిటర్ల వ్యవస్థ కోసం త్వరలో కఠిన నిబంధనల్ని తీసుకురానున్నది. 2018లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షి�
కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తరతరాలుగా దేశం నిలబెట్టుకొంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని వ
ఉచితాలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం అనేవి ఉచితాలు కావని, వీటి ద్వారా దేశంలోని పేదరికాన్ని పారదోలవచ్చని పేర్కొన్నారు. స
భారత రాజ్యాంగానికి సమాఖ్య స్ఫూర్తి పునాది వంటిదని, దేశ ఉనికికి ఆధారమని కేరళ సీఎం విజయన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆర్థిక పరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే విషయంలో దీన్ని దృష్టిలో ఉంచ