ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాకు దిగిన విద్యార్థులపై కేంద్రం, పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే మచ్చ గా మారిందని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మంగళవారం ప్రకటనలో విమర్శించారు.
అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేం ద్ర సమన్వయంతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, కేంద్ర రహ�
Omar Abdullah | జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా విషయంలో తమ సహనాన్ని పరీక్షించవద్దని సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్ర హోదా డిమాండ్పై జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడత�
Uddhav Thackeray | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందువులను హిప్నటైజ్ చేసిందని, వారిని దోచుకుంటోందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామ �
టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో విచ్చలవిడిగా సాగుతున్న పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్, ఇతర ఆడియో, విజువల్ మెటీరియల్స్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం దృష్టి సారించింది.
కేంద్ర ప్రభుత్వం 1952 నాటి ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) పథకం స్థానంలో కొత్త ఈపీఎఫ్ పథకం, 2026ను ప్రకటించింది. ఉద్యోగుల పీఎఫ్ చందా రేటులో ఎటువంటి మార్పు లేనప్పటికీ ఎంత చందా తప్పనిసరి, ఉద్యోగులు అంతకంటే ఎక్కు�
అధిక మొత్తంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాల్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఈ22, ఈ25, ఈ27, ఈ30 పెట్రోల్ అమ్మకాలపై ఎక్సైజ్ పన్నును మినహాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అమెండెడ్ భారత్నెట్ ప్రొగ్రామ్(ఏబీపీ) కింద టీ-ఫైబర్ ఇంటర్నెట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో టీ-ఫైబర్ ప్రాజెక్ట్పై కేంద్ర మంత్రి జ్యోతిరా
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుడి నెత్తిపై పెట్రో బాంబు వేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ. 3 చొప్పున పెంపు విధించింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్టు ఆయిల్ కంపె�
Supreme Court | అత్యాచార బాధితురాలైన 15 ఏళ్ల బాలికకు గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఎయిమ్స్ ఆస్పత్రి (AIIMS Hospital) వేసిన క్యూరేటివ్ పిటిషన్ (Curative Petition) పై గురువారం విచారణ జరిపిన న్యాయస్�
ఓటర్ల పేర్లను ఎలక్టోరల్ జాబితా నుంచి తొలగించడం కోసమే కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఆరోపించారు.
డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో తిరుగుబాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.