కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జార్ఖండ్ రాష్ర్టాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం హేమంత్ సొరేన్ ఆరోపించారు. తమ రాష్ర్టానికి కేంద్రం రూ.1.36 లక్షల కోట్లు బకాయి పడిందని, వాటిని వెంటనే చ�
వరికి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) రూ.117 పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి మొత్తం 14 పంటల ఎంఎస్పీని పెంచింది.
కేంద్రం పన్నుల్లో రాష్ర్టాలకు జూన్లో ఇవ్వవలసిన వాటా విడుదలకు ఆర్థిక శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. జూన్లో ఇచ్చే వాటాతోపాటు, ఒక అదనపు వాయిదా సొమ్మును కూడా విడుదల చేయబోతున్నది.
Modi Cabinet first decision | కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వం పేదల కోసం 3 కోట్ల ఇళ్లను నిర్మించనున్నది. ప్రధాని మోదీ నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తొలి నిర్�
Declare National Emergency | దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్పైగా నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక వందలాది మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ �
Loksabha Elections 2024 : కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ కాంగ్రా అభ్యర్ధి ఆనంద్ శర్మ ఆరోపించారు.
Uttarakhand Forest Fires | ఉత్తరాఖండ్ అడవుల్లో రాజుకున్న మంటలను నియంత్రించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. అటవీ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయిం
Supreme Court | సీబీఐపై తమ నియంత్రణ లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర సంస్థ దర్యాప్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటి�
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘5జీ మెగా స్కామ్'కు రంగం సిద్ధం చేస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగాలంటూ 2012లో ఇచ్చిన తీర్పున�
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగాలంటూ 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం పాలనాపరమైన ప్రక్రియకు అనుమ�
OTT platforms | కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ (pornographic content)ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది.
Minister Tummala Nageswara rao | ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాలను రద్దు చేయడం వల్ల దేశ ఆయిల్పామ్ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
Supreme Court | కేంద్ర ప్రభుత్వంతోపాటు కోస్ట్గార్డ్కు సుప్రీంకోర్టు (Supreme Court) చీవాట్లు పెట్టింది. మహిళా అధికారిణులకు పర్మినెంట్ కమిషన్ అంశంపై స్పందించకపోతే తాము జోక్యం చేసుకుంటామని పేర్కొంది. మహిళలను అలా వదిల
రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ల�