No Census In Manipur | జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్నార్సీ) ప్రక్రియను పూర్తి చేయకుండానే జనాభా గణన చేపడతామన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై మణిపూర్లో నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దిగివచ్చింది. ఆ రాష్ట్రంలో జనాభా
క్యూర్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ విధానంలో భారీ మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. అక్రమారులకు కాసుల వర్షం కురిపిస్తూ, ఏళ్ల తరబడి వివాదాలకు కేంద్ర బిందువుగ�
ప్రాణహిత నదిపై తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్�
Bhagirath Choudhary | కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రితో పాటు బీజేపీ ఎంపీ ఒకరు, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (ఎన్ఎహ్బీ) పథకం కింద ఆర్థిక సహాయం పొందారు. అయితే కేంద్ర మంత్రి మాత్రం ఆ సబ్సిడీని తిరిగి చెల్లించారని కేంద్ర ప్�
Dharmendra Pradhan | విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. ప్రజల ముందు కేంద్రం తలవంచక తప్పదని పేర్కొన్నాయి. విద్యా వ్యవస్థను సరిదిద్దాలని గళమెత్తిన యువతకు దక్కిన విజయమని అ�
నీట్ తప్పిదాలకు కేంద్రం ఇకనైనా ముగింపు పలకాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇక ఇలా కొనసాగకూడదు అంటూ వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిశితంగా పర్యవేక్షించ�
Overhaul Of NTA | నీట్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాల నిరసనలతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
Karnataka-Andhra Rail Route | కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ మధ్య కీలక మార్గంలో 3, 4వ రైల్వే లైన్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిట
ప్రతిపాదిత హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు(బుల్లెట్ ట్రైన్) మార్గంలో జ హీరాబాద్ స్టేషన్ను చేర్చడంతోపాటు, బుల్లెట్ ట్రైన్ స్టాప్ మంజూరు చేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను బీఆర్�
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాకు దిగిన విద్యార్థులపై కేంద్రం, పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే మచ్చ గా మారిందని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మంగళవారం ప్రకటనలో విమర్శించారు.
అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేం ద్ర సమన్వయంతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, కేంద్ర రహ�
Omar Abdullah | జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా విషయంలో తమ సహనాన్ని పరీక్షించవద్దని సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్ర హోదా డిమాండ్పై జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడత�