మోటారు వాహన ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని రూపొందించడంలో ఆలస్యంపై కేంద్రానికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి బు
సీసీఐ పరిశ్రమ పునః ప్రారంభమైతే జిల్లా ముఖ చిత్రం మారనుందని, ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఎన్ని పోరాటాలైనా చేస్తామని మాజీ మం త్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నా రు.
MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డీలిమిటేషన్ వివాదంపై మరో అడుగు వేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని తీవ్రం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ వివాదంపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతలు రాజకీయ పదవులను చేపట్టకుండా జీవిత కాలం నిషేధించడం కఠిన చర్య అవుతుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Court Cases Cost | కోర్టుల్లో కేసుల వాదనకు కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యాజ్యాల కోసం కేంద్రం రూ.66 కోట్లు వ్యయం చేసింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ.9 కోట్లు ఎక్�
‘రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సాయం 2024-2025 పథకం’ నిర్వహణలో కీలకమైన మైల్స్టోన్ సాధించినందుకు రాష్ట్రానికి జా తీయ రోడ్డు రవాణాశాఖ రూ.176.5 కోట్ల అదనపు ప్రోత్సాహక సాయం అందించింది.
విదేశీయులుగా ప్రకటించిన వారి విషయంలో అస్సాం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిది. విదేశీయులుగా గుర్తించిన వారిని ఎందుకు పంపడం లేదు.. ఏదన్నా మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్�
2022-2024 మధ్య కాలంలో 1.55 కోట్ల మంది క్రియాశీల కూలీల పేర్లను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించినట్టు కేంద్రం మంగళవారం పార్లమెంట్కు తెలిపింది.
Snakebites: దేశవ్యాప్తంగా పాముకాటు మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని అరికట్టేందుకు ఏదో ఒకటి చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. ఆయా రాష్ట్రాలతో కలిసి చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్ప�
సెమీకండక్టర్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు �
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోకి చొరబాట్లకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తున్నదని విమర్శించారు. అందుకే బంగ్లాదేశీయుల చొరబాట్లను బీఎస్ఎఫ్ అనుమతిస�
Manipur | మణిపూర్లో మళ్లీ జాతి హింస చెలరేగుతున్నది. ఈ నేపథ్యంలో మరో 50 కంపెనీల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమ