closure of airports | భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 24 ఎయిర్పోర్టుల మూసివేతను కేంద్రం పొడిగించింది. మే 14 వరకు మూసివేత అమలులో ఉంటుందని శుక్రవారం పేర్కొంది.
Chandrababu | దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం తీసుకునే ప్రతిచర్యకు ప్రధాని మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
కులగణనపై కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్న�
Pahalgam Attack | జమ్ముకశ్మీర్లో ఎక్కడ చూసినా భద్రతా సిబ్బంది కనిపిస్తారు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించిన ప్రముఖ పర్యాటక కేంద్రం పహల్గామ్లో కనీస భద్రత కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్
వక్ఫ్ బై యూజర్తోసహా వక్ఫ్ ఆస్తులు వేటినీ డీనోటిఫై చేయడం కాని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, బోర్డులలో నియామకాలు కాని మే 5వ తేదీ వరకు చేపట్టబోమని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
కేంద్ర జల్శక్తి శాఖ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి టెక్నికల్ అప్రైజల్ కమిటీ (టీఏసీ)లో మరోసారి సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం- సీతమ్మసాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టు అనుమతులపై చర్చించనున్నారు.
మోటారు వాహన ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని రూపొందించడంలో ఆలస్యంపై కేంద్రానికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి బు
సీసీఐ పరిశ్రమ పునః ప్రారంభమైతే జిల్లా ముఖ చిత్రం మారనుందని, ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఎన్ని పోరాటాలైనా చేస్తామని మాజీ మం త్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నా రు.
MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డీలిమిటేషన్ వివాదంపై మరో అడుగు వేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని తీవ్రం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ వివాదంపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతలు రాజకీయ పదవులను చేపట్టకుండా జీవిత కాలం నిషేధించడం కఠిన చర్య అవుతుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Court Cases Cost | కోర్టుల్లో కేసుల వాదనకు కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యాజ్యాల కోసం కేంద్రం రూ.66 కోట్లు వ్యయం చేసింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ.9 కోట్లు ఎక్�
‘రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సాయం 2024-2025 పథకం’ నిర్వహణలో కీలకమైన మైల్స్టోన్ సాధించినందుకు రాష్ట్రానికి జా తీయ రోడ్డు రవాణాశాఖ రూ.176.5 కోట్ల అదనపు ప్రోత్సాహక సాయం అందించింది.
విదేశీయులుగా ప్రకటించిన వారి విషయంలో అస్సాం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిది. విదేశీయులుగా గుర్తించిన వారిని ఎందుకు పంపడం లేదు.. ఏదన్నా మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్�
2022-2024 మధ్య కాలంలో 1.55 కోట్ల మంది క్రియాశీల కూలీల పేర్లను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించినట్టు కేంద్రం మంగళవారం పార్లమెంట్కు తెలిపింది.