Supreme Court | సీబీఐపై తమ నియంత్రణ లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర సంస్థ దర్యాప్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటి�
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘5జీ మెగా స్కామ్'కు రంగం సిద్ధం చేస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగాలంటూ 2012లో ఇచ్చిన తీర్పున�
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగాలంటూ 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం పాలనాపరమైన ప్రక్రియకు అనుమ�
OTT platforms | కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ (pornographic content)ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది.
Minister Tummala Nageswara rao | ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాలను రద్దు చేయడం వల్ల దేశ ఆయిల్పామ్ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
Supreme Court | కేంద్ర ప్రభుత్వంతోపాటు కోస్ట్గార్డ్కు సుప్రీంకోర్టు (Supreme Court) చీవాట్లు పెట్టింది. మహిళా అధికారిణులకు పర్మినెంట్ కమిషన్ అంశంపై స్పందించకపోతే తాము జోక్యం చేసుకుంటామని పేర్కొంది. మహిళలను అలా వదిల
రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ల�
కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�
బీజేపీయేతర రాష్ర్టాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో బుధవారం నిరసనకు దిగింది. కేంద్ర బడ్జెట్లో తమ రాష్ర్టానికి పన్నుల కేటాయింపులు, గ�
కొందరు కండ్లుండీ చూడలేరు.. వాస్తవం తెలిసినా నిజం మాట్లాడరు.. తెలంగాణకు నీటి కేటాయింపులపై ఒక పత్రిక రాసిన కథనం అచ్చం ఇలాంటిదే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలకెత్తుకున్ననాడు ఇచ్చిన �
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రిజర్వాయర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరానికి వచ్చిన సందర్భంగా
సంస్కరణలను అమలు చేసేందుకు రాష్ర్టాలకు 50 ఏండ్ల పాటు వడ్డీ లేని రుణంగా రూ.75 వేల కోట్లు ఇవ్వనున్నట్టు సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. వికసిత్ను భారత్ను సాకారం చేసుకొనేందుకు రాష్ర్టాల్లో అభి�
Centre extends ban on SIMI | స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. (Centre extends ban on SIMI) చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద సిమిపై నిషేధాన్ని