కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�
బీజేపీయేతర రాష్ర్టాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో బుధవారం నిరసనకు దిగింది. కేంద్ర బడ్జెట్లో తమ రాష్ర్టానికి పన్నుల కేటాయింపులు, గ�
కొందరు కండ్లుండీ చూడలేరు.. వాస్తవం తెలిసినా నిజం మాట్లాడరు.. తెలంగాణకు నీటి కేటాయింపులపై ఒక పత్రిక రాసిన కథనం అచ్చం ఇలాంటిదే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలకెత్తుకున్ననాడు ఇచ్చిన �
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రిజర్వాయర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరానికి వచ్చిన సందర్భంగా
సంస్కరణలను అమలు చేసేందుకు రాష్ర్టాలకు 50 ఏండ్ల పాటు వడ్డీ లేని రుణంగా రూ.75 వేల కోట్లు ఇవ్వనున్నట్టు సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. వికసిత్ను భారత్ను సాకారం చేసుకొనేందుకు రాష్ర్టాల్లో అభి�
Centre extends ban on SIMI | స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. (Centre extends ban on SIMI) చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద సిమిపై నిషేధాన్ని
రాజకీయ కార్యక్రమాలకు సెలవు ప్రకటిస్తారు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతికి ఎందుకు సెలవు ప్రకటించరని కేంద్ర ప్రభుత్వాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేప�
పంటల సాగులో యూరియాతోపాటు ఇతర రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా కేంద్రం తన చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. సేంద్రియ ఎర�
రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కేంద్రం మీడియా, సోషల్ మీడియా సంస్థలకు శనివారం పలు సూచనలు జారీ చేసింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి వార్తల ప్రసారం, సమాచారం ప్రచురణ విషయంలో జాగ్రత్తగా ఉండాల�
One Nation, One Election | ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation, One Election) విధానాన్ని అమలు చేస్తే ప్రతి 15 ఏళ్లకు కేవలం ఈవీఎంలకే పది వేల కోట్లు ఖర్చువుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ప్రతి 15 ఏళ్లకు కొత్త ఈవీఎంలను సమకూర్చుకోవాల్సి
Myanmar Soldiers | మయన్మార్ సైనికులు (Myanmar Soldiers ) భారత్లోకి పెద్ద సంఖ్యలో చొరబడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.
జన్యుపరంగా మార్పులు చేసిన (జీఎం) పంటలు ఆహార భద్రతకు భరోసానిస్తాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. జీఎం నూనె గింజల నుంచి తీసిన వంట నూనెలను దేశీయ వినియోగం కోసం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున
Supreme Court : ఎన్నికల అధికారుల నియామకంపై రూపొందించిన కొత్త చట్టం అమలుపై స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్పై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. ఎన్ని
రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఏపీకి అఖిల భారత అధికారుల కేటాయింపుపై కొనసాగుతున్న వివాదానికి హైకోర్టు తెరదించింది. 10 మంది ఐఏఎస్లు, ముగ్గురు ఐపీఎస్ల కేటాయింపులకు సంబంధించి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్�
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు కూడా చేసినట్టు సమాచారం. లీటరు పెట్రోల్, డీజిల్ప�