ULFA Deal: అస్సాంలో శాంతికి బాట పడింది. ఆల్ఫా తీవ్రవాదులు ఇవాళ కేంద్ర సర్కారుతో డీల్ కుదుర్చుకున్నారు. శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అస్సాం సీఎం బిశ్వశర్మ�
రాష్ట్ర విభజన జరిగిన దాదాపు పదేండ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఢిల్లీలోని ఉమ్మడి ఆస్తి విభజన మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఢిల్లీ ఆస్తి పంపకాలపై గురువారం తెలంగాణ, ఏపీ అధికారులు సమావేశమయ్యారు. తమ వాటా కి�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిన్న లాజిక్ను మిస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. పదేండ్లలోనే అన్ని రంగాల్లో అద్భుతంగా ఎదిగిందనే పేరు ప్రఖ్యాతులు తెలం
డీప్ఫేక్ ఘటనలపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సోషల్ మీడియా సంస్థలకు అడ్వైజరీ జారీచేసింది. ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ పేర్కొన్నది.
కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూ.1533.64 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. దేశంలోని 28 రాష్ర్టాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు పన్నుల్లో వాటా కింద రూ.72961.21 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింద�
Centre Alerts States | దేశంలో మరోసారి కరోనా కేసులు (Covid Cases) పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ వైరస్ జేఎన్.1 తొలి కేసు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఆర్టీ-ప
Tamil Nadu floods | తుపాను వల్ల తమిళనాడులో సంభవించిన వరద పరిస్థితులను (Tamil Nadu floods) అధిగమించేందుకు రూ. 561 కోట్ల నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెన్నై బేసిన్ ప్రాజెక్ట్ కోసం ‘ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మే�
పెండ్లి కాని మహిళ సరగసీ ద్వారా బిడ్డను పొందడాన్ని నిషేధిస్తున్న నిబంధనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. ప్రస్తుత సరగసీ చట్టంలోని నిబంధనలు రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లను ఉల్లంఘ
నాగార్జునసాగర్ డ్యామ్పై ఏపీ బలగాలు సృష్టించిన రగడకు తెరపడింది. సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివారం డ్యామ్ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో రెండు రాష్ర్టాల మధ్య ఏర్పడిన గొడవ సద్దుమణిగింది. నవంబర్ 30వ తేదీ రాత్రి ఆ
వచ్చే నెల 4 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభ ఆమోదం కోసం 18 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. మహిళా రిజర్వేషన్ చట్టంలోని నిబంధనలు జమ్ము - కశ్మీర్, పుదుచ్చేరికి వర్తించేలా రెండు బిల్లులతో పాటు �
Separate Administration Demand | తమ డిమాండ్లు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల మణిపూర్లోని గిరిజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. లేని పక్షంలో ప్రత్యేక స్వీయ పరిపాలన ఏర్పాటు చేసుకుంటామని కేంద్రానికి అల్టిమేటమ�
కేరళపై కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరిపై అధికార ఎల్డీఎఫ్ కూటమి పోరుబాట పడుతున్నది. వచ్చే జనవరిలో ఢిల్లీలో ఆం దోళన చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర సర్కారు నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రం ఆర్థిక స�
ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బకాయిలపై కేంద్రం ఈ నెల 31 నాటికి స్పందించకుంటే ఆందోళనను తిరిగి ప్రారంభిస్తామని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హెచ్చరించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ బెనర్జీ మాట్ల�