Myanmar Soldiers | మయన్మార్ సైనికులు (Myanmar Soldiers ) భారత్లోకి పెద్ద సంఖ్యలో చొరబడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.
జన్యుపరంగా మార్పులు చేసిన (జీఎం) పంటలు ఆహార భద్రతకు భరోసానిస్తాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. జీఎం నూనె గింజల నుంచి తీసిన వంట నూనెలను దేశీయ వినియోగం కోసం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున
Supreme Court : ఎన్నికల అధికారుల నియామకంపై రూపొందించిన కొత్త చట్టం అమలుపై స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్పై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. ఎన్ని
రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఏపీకి అఖిల భారత అధికారుల కేటాయింపుపై కొనసాగుతున్న వివాదానికి హైకోర్టు తెరదించింది. 10 మంది ఐఏఎస్లు, ముగ్గురు ఐపీఎస్ల కేటాయింపులకు సంబంధించి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్�
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు కూడా చేసినట్టు సమాచారం. లీటరు పెట్రోల్, డీజిల్ప�
ULFA Deal: అస్సాంలో శాంతికి బాట పడింది. ఆల్ఫా తీవ్రవాదులు ఇవాళ కేంద్ర సర్కారుతో డీల్ కుదుర్చుకున్నారు. శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అస్సాం సీఎం బిశ్వశర్మ�
రాష్ట్ర విభజన జరిగిన దాదాపు పదేండ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఢిల్లీలోని ఉమ్మడి ఆస్తి విభజన మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఢిల్లీ ఆస్తి పంపకాలపై గురువారం తెలంగాణ, ఏపీ అధికారులు సమావేశమయ్యారు. తమ వాటా కి�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిన్న లాజిక్ను మిస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. పదేండ్లలోనే అన్ని రంగాల్లో అద్భుతంగా ఎదిగిందనే పేరు ప్రఖ్యాతులు తెలం
డీప్ఫేక్ ఘటనలపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సోషల్ మీడియా సంస్థలకు అడ్వైజరీ జారీచేసింది. ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ పేర్కొన్నది.
కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూ.1533.64 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. దేశంలోని 28 రాష్ర్టాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు పన్నుల్లో వాటా కింద రూ.72961.21 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింద�
Centre Alerts States | దేశంలో మరోసారి కరోనా కేసులు (Covid Cases) పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ వైరస్ జేఎన్.1 తొలి కేసు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఆర్టీ-ప
Tamil Nadu floods | తుపాను వల్ల తమిళనాడులో సంభవించిన వరద పరిస్థితులను (Tamil Nadu floods) అధిగమించేందుకు రూ. 561 కోట్ల నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెన్నై బేసిన్ ప్రాజెక్ట్ కోసం ‘ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మే�
పెండ్లి కాని మహిళ సరగసీ ద్వారా బిడ్డను పొందడాన్ని నిషేధిస్తున్న నిబంధనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. ప్రస్తుత సరగసీ చట్టంలోని నిబంధనలు రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లను ఉల్లంఘ
నాగార్జునసాగర్ డ్యామ్పై ఏపీ బలగాలు సృష్టించిన రగడకు తెరపడింది. సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివారం డ్యామ్ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో రెండు రాష్ర్టాల మధ్య ఏర్పడిన గొడవ సద్దుమణిగింది. నవంబర్ 30వ తేదీ రాత్రి ఆ