అటవీ సంరక్షణ(సవరణ) చట్టం-2023 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఆరువారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో పని చేస్తున్న 17 మంది న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు, ఏపీ హైకోర్టుకు చెం�
పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ను తక్షణమే తొలగించాలని సామాజిక మాధ్యమ సంస్థలు ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
వైజాగ్ స్టీల్ప్లాంట్ను అమ్మాలనేది బీజేపీ విధానమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ అమ్మకాన్ని ఉపసంహరించేవరకు పోరాడుతామని చెప్పారు.
కర్ణాటక బియ్యం అడిగితే మొండిచెయ్యి చూపించి.. సింగపూర్కు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. పేదలు ఆకలితో అలమటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం
NEET | వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) అర్థరహితమన్నది కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. నీట్ పీజీ కటాఫ్ను జీరో
అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే యాపిల్స్పై కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లోని యాపిల్ రైతులు ఇ
All Party Meet | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల (Parliament Special Session) నిర్వహణకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17న అఖిలపక్ష భేటీ (All Party Meet ) ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ఈ విషయం తెలిప�
అమెరికా నుంచి దిగుమతయ్యే యాపిల్స్పై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తప్పుపట్టారు.
భారత్-ఇండియా (India-Bharat Row) పేరు వివాదం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దమ్ముంటే రాజ్యాంగాన్ని మార్చాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా మోదీ సర్కార్కు సవాల్ విసిరారు.
తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష.. ప్రజా రవాణాను కూడా వదలట్లేదు. రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ఎయిర్పోర్టుల ఏర్పాటుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అనుకూల నివేదికలు స
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ హామీ వట్టిదేనని మరోసారి నిరూపితమైంది. లక్ష్యంగా పెట్టుకున్న 2022 గడిచిపోయి ఏడాది కావస్తున్నా.. ఆ హామీ అమలుకు నోచుకోలేదు. హామీల అమలులో విఫలమైన బీజేపీ స�
ఉత్తమ విచారణ విభాగంలో ఈ ఏడా ది కేంద్ర హోంమంత్రి మెడల్కు తెలంగాణ నుంచి ఐదుగురు పోలీసు ఉన్నతాధికారులు ఎంపికయ్యారు. ‘యూనియన్ హోంమినిస్టర్ మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్' కు దేశవ్యాప్తం