Arvind Kejriwal | సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బ్యూరోక్రాట్ల నియంత్రణపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఇచ్చిన తీర్పును కేంద
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకుండి నడిపిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కేరళలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నది. అందులో తప్పేంలేదు. కానీ దానికోసం అనుసరిస్తున్న విధానాలు పూర్త
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ము ద్రించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ‘కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి’ జాతీయ అధ్
తెలంగాణ పట్ల ప్రతి విషయంలో వివక్ష చూపుతున్న కేంద్రం మరోసారి తన విషాన్ని వెళ్లగక్కింది. ఢిల్లీలోని రెండు తెలుగు రాష్ర్టాల మధ్యనున్న ఆస్తులు, భవనాల పంపకంలో తెలంగాణ చేసిన ప్రతిపాదనలకు పూర్తి విరుద్ధంగా క�
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించకపోవడం వల్ల రాజ్యాంగం కల్పించిన సామాజిక హక్కులను ఆ వర్గం వారు కోల్పోయే ప్రమాదం ఉన్నదని, వారికి ఆ హక్కులు కల్పించే మార్గాన్ని చూడాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచిం
కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ జనగణన చేపట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశా రు. బీసీ జన గణన చేపట్టడానికి కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నదని ప్రశ్నించారు. గురువారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ
COVID-19 | కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాలు, ప్రాంతాలపై దృష్టిసారించాలని, మరింతగా వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా టెస్ట్లను పెంచడంతోపాటు జీనోమ్ సీక్�
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై అభిప్రాయాలు చెప్పాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12,30,000 ఎకరాలకు సాగునీటిని అందించి కరువు నేలల దాహార్తిని తీర్చాలనే తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఆ పనులకు ఒకవైపున ఏపీ, మరోవైపున కేంద్ర జలసంఘం అడ్డంకులు సృష�
పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఇంధన ఖర్చులను తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహిస్తుంటే నరేంద్రమోదీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తు�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కొవోవాక్స్ వ్యాక్సిన్ను భిన్నమైన బూస్టర్ డోసుగా పెద్దలకు ఇవ్వడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆమోదించినట్టు అధి�
Cognyte | దేశంలోని ఇద్దరు గూఢచారులు చట్టాన్ని, మీడియాతో సహా ఎవరినీ నమ్మరని పవన్ ఖేరా విమర్శించారు. అందుకే స్పై సాఫ్ట్వేర్, ఇజ్రాయెల్ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు పన్ను చెల్లింపుదారుల కోట్లాది డబ్బును ఖర్�
One Crore Letter Campaign | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల కోల్కతాలో రెండు రోజులపాటు ధర్నాలో కూర్చొని కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి బెంగాల్కు రావాల్సిన పెండింగ్
Minister KTR | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభ�
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు చేసిన సవరణలను గురువారం నోటిఫై చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, విధానాలు, తదితర అంశాలపై ఆన్లై