సృజనాత్మక ఆలోచనలకు భౌతిక రూపం ఇచ్చే నమూనా కేంద్రం టీవర్క్స్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైపింగ్ కేంద్రాన్ని గురువారం ప్రారంభించనున్నది. ఐటీ కారిడ
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్రం ఆపినంత మాత్రాన తెలంగాణ ప్రగతి ఆగిపోదని, నిబద్ధత, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
సామాజిక, ఆర్థిక కులగణన- 2011లోని తమ రాష్ట్ర వివరాలను అందజేయాలని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆదివారం ఆయన లేఖ రాశారు.
కరువు కాటకాలలో, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత జనాభాకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)ను పూర్తిగా నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్
కేంద్రంలో మోదీ సర్కారు రూ.వంద లక్షల కోట్ల అప్పు చేసిందనే విషయాన్ని మరిచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
కేంద్ర ఆర్థిక విధానాలపై కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ మండిపడ్డారు. ఆ విధానాలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని దుయ్యబట్టారు. ‘కేంద్రం నుంచి జీఎస్టీ పరిహారం రావటం లేదు.
మూడేళ్లలో అసంఘటిత రంగాలకు చెందిన మొత్తం 1.12 లక్షల మంది రోజువారీ వేతన జీవులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల�
వాలెంటైన్స్ డే నాడు ఫిబ్రవరి 14న ప్రజలు ఆవును కౌగిలించుకునే దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.
ప్రపంచీకరణ పెరుగుదలలో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలతో ఏ నైపుణ్యాలు సంతరించుకోని సామాన్యులు వెనుకబడి, గొప్ప, పేదవర్గాల మధ్య అంతరాలు పెరిగినా, మానవులందరికీ జరిగిన మేలు మాత్రం ఒకటుంది.
ఆకస్మిక వరదలతో నీట మునిగిన కాళేశ్వరం పంపులను ప్రభుత్వం నయాపైసా ఖర్చులేకుండా సంబంధిత ఏజెన్సీలతో ముందు కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం పునరుద్ధరించిందని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు.
సుప్రీంకోర్టు కొలీజియం పంపిన 10 ప్రతిపాదనలను పునఃపరిశీలించాలంటూ తిరిగి పంపినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు చెప్పారు. గురువారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య గత రెండు నెలలుగా సుదీర్ఘమైన వాదోపవాదనలు, చర్చలు జరిగాయి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల అప�
సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్టు ఉన్నది కేంద్రం వ్యవహారం. తెలంగాణతోపాటు దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి విషయంలో కేంద్రం ప్రకటన నివ్వెరపోయేలా చేసింది.