గుజరాత్లోని మోసగాళ్లందరికీ ప్రత్యేక మినహాయింపు ఉంటుందా? అం టూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రంపై మండిపడ్డారు. 13,500 కోట్ల బ్యాంకు మోసాలకు పాల్పడిన మెహు ల్ చోక్సీకి కేంద్ర ప్రభ�
వరంగల్ దేశాయిపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. నాణ్యతా ప్రమాణాలు పాటించిన నేపథ్యంలో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సంస్థ దేశాయిపేట పీహెచ్సీని గుర్తించింది. ప్రపంచంలో
వాహన స్క్రాప్ పాలసీ కింద ఒక వాహనాన్ని తుక్కుగా మార్చడానికి ఎలాంటి కచ్చిత కాల పరిమితిని నిర్ధారించలేదని, కండీషన్లో ఉన్నంత వరకు వాటిని తిప్పుకోవచ్చునని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ బుధవారం స్�
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మొండితనం ప్రదర్శించింది. దొడ్డు రకం వడ్లు (బాయిల్డ్ రైస్) కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. రైతుల శ్రేయస్సు దృష్ట్యా దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలని తెలం�
సృజనాత్మక ఆలోచనలకు భౌతిక రూపం ఇచ్చే నమూనా కేంద్రం టీవర్క్స్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైపింగ్ కేంద్రాన్ని గురువారం ప్రారంభించనున్నది. ఐటీ కారిడ
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్రం ఆపినంత మాత్రాన తెలంగాణ ప్రగతి ఆగిపోదని, నిబద్ధత, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
సామాజిక, ఆర్థిక కులగణన- 2011లోని తమ రాష్ట్ర వివరాలను అందజేయాలని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆదివారం ఆయన లేఖ రాశారు.
కరువు కాటకాలలో, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత జనాభాకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)ను పూర్తిగా నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్
కేంద్రంలో మోదీ సర్కారు రూ.వంద లక్షల కోట్ల అప్పు చేసిందనే విషయాన్ని మరిచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
కేంద్ర ఆర్థిక విధానాలపై కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ మండిపడ్డారు. ఆ విధానాలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని దుయ్యబట్టారు. ‘కేంద్రం నుంచి జీఎస్టీ పరిహారం రావటం లేదు.
మూడేళ్లలో అసంఘటిత రంగాలకు చెందిన మొత్తం 1.12 లక్షల మంది రోజువారీ వేతన జీవులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల�
వాలెంటైన్స్ డే నాడు ఫిబ్రవరి 14న ప్రజలు ఆవును కౌగిలించుకునే దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.
ప్రపంచీకరణ పెరుగుదలలో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలతో ఏ నైపుణ్యాలు సంతరించుకోని సామాన్యులు వెనుకబడి, గొప్ప, పేదవర్గాల మధ్య అంతరాలు పెరిగినా, మానవులందరికీ జరిగిన మేలు మాత్రం ఒకటుంది.