ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 6 అణువిద్యుత్తు కేంద్రాల ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన వెస్టింగ్హౌస్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ చెప్పారు.
ప్రభుత్వ చిహ్నం, ప్రభుత్వ వెబ్సైట్ని వినియోగిస్తూనే పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని పేర్కొనడంపై ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నద�
రాష్ర్టానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు కేటాయించాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తొలి రోజున ఆర్థిక సర్వేను లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెడతారు.
గుజరాత్కు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల వరద కొనసాగుతున్నది. కొత్తగా మరో రూ.12,600 కోట్లు గుజరాత్కు ఇవ్వనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు
ఓ వ్యక్తిని కోల్పోయిన కుటుంబం కోలుకోడానికి ఏడాది సమయం పడుతుందని, దీనిని పరిగణించకుండా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టం నిబంధనను సవరించడం సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది. రోడ్డు ప్రమాదంలో వ్యక్
ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాల్లో తమ పంతాన్ని నెగ్గించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. జడ్జీల నియామకాల్లో తమ పాత్ర ఉండాలని పట్టుబడుతున్నది. ఈ మేరకు కేంద్ర న్యాయశ�
చెప్పేటివి శ్రీరంగ నీతులు చేసేటివి అసంబద్ధ పనులు అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామంటూనే, మైనార్టీల పట్ల వివక్షను ప్రదర్శ�
అధికార యంత్రాంగం అంతా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటున్నప్పుడు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎవరైనా అధికారి సరిగా పనిచేయనప్పుడు సదరు అధికారి�
ఉన్నత న్యాయస్థానాలలో జడ్జీల నియామకం విషయంలో కేంద్రం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన రోజు రోజుకూ పెరుగుతున్నది. తాజాగా కేంద్ర న్యాయ శాఖ కొలీజియంపై కుల వివక్ష ఆరోపణలు చేసినట్టు ప్రముఖ �
ఎనిమిదేండ్లుగా తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ పథక�
విదేశాల నుంచి భారతదేశంలోకి వస్తున్న పత్తి దిగుమతిని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు గడిగే గజేందర్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని �
కేంద్ర ప్ర భుత్వం సింగరేణి జోలికి వస్తే సహించబోమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అ న్నారు. ‘బాయి బాట’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఓసీపీ-3 కృషి భవన్లో కార్మికులను కలుసుకున్నారు. నూతన సంవత్సర కేక్న�