దేశంలో తెలంగాణ రాష్ర్టాన్ని రోల్ మాడల్గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ దేశాన్ని కూడా ప్రపంచంలో ఆదర్శంగా నిలబెట్టడానికి బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన�
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపడంపై తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో బుధవారం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. మతం మారిన దళితులకు కూడా ఎస్సీ హోదా వర్తింపజేయాలన్న పిటిషన్పై కోర�
కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా రుణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టాల అప్పులపై మాత్రం సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నది. ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నట్టు �
మద్యం, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, గ్యాంగ్స్టర్/తుపాకీ సంస్కృతిని ప్రోత్సహించే పాటలు వేయొద్దని, అలాంటి విషయాలను కూడా ప్రసారం చేయకూడదని ఎఫ్ఎం రేడియో చానళ్లను కేంద్రం హెచ్చరించింది.
బిడ్డకు జన్మనివ్వటం ద్వారా స్త్రీ మాతృత్వ హోదాను అందుకోవటమే కాదు.. మానవజాతి కొనసాగింపునకు దోహదపడుతుంది. ఈ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు కాబట్టే.. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే గర్భవతులు, �
నిరుడు యాసంగి, వానకాలం ధాన్యం మిల్లింగ్ గడువును కేంద్రం మరో నెల పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అశోక్ కుమార్ వర్మ బుధవారం ఆదేశాలు జారీ చేశారు
తెలంగాణకు బీజేపీ మరోసారి ధోకా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులయిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వబోదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బుధవారం స�
నిర్మల్ జిల్లాలో శాస్త్ర, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన సైన్స్ సెంటర్, ప్లానిటోరియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు తగులుతుండడం విమర్శలకు తావిస్త
దేశం మొత్తానికి తెలంగాణ ఆహార భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. దేశమంతా సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గిపోతున్న తరుణంలో.. తెలంగాణలో స్థిరంగా పెరుగ�
కల్లాలు నిర్మించుకోవాలనుకునే రైతులకు కేంద్రప్రభుత్వం కళ్లెం వేసింది. కొత్తవి కట్టద్దంటూ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో ఆప్షన్ను తొలగించింది. నిర్మాణ దశల్లో ఉన్న వాటికి నిధుల విడ�
కార్పొరేట్ మిత్రులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువసగ్గువకు తెగనమ్ముతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్గా అరుణ్గోయల్ను నియమించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంత ఆతృత చూపించిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను మెరుపువేగంతో ఆమోదించడంపై అసహన�
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్వో) గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న రూ.15000 గరిష్ఠ వేతనాన్ని రూ.21,000కు పెంచాలని యోచిస్తున్నట్టు ఈపీఎఫ్వో వర్గాలు తెలి�