కేంద్ర ప్రభుత్వం పంపిన ‘అమెజాన్ పార్సిల్' మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారీ అని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అభివర్ణించారు. ఛత్రపతి శివాజీ మీద గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఖండించారు.
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న ఆర్థిక ఆంక్షల వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో రూ.40 వేల కోట్లకు పైగా తగ్గిందని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసే
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర విద్యుత్తు బిల్లును రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. దొడ్డిదారిన గెజిట్లు తెచ్చి ప్రజలపై భారం మో�
దేశంలో ప్రస్తుత రబీ సీజన్కు సంబంధించి యూరియా, డీఏపీతో సహా కీలకమైన ఇతర ఎరువుల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డిమాండ్కు అనుగుణంగా కావాల్సిన వాటి కంటే ఎక్కువగానే ఉన్నాయని ఎరువుల మంత్రిత్వ శా�
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకాల అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి ఎలాంటి చట్టం లేకపోవడం.. రాజ్యాంగంలోనూ ఎలాంటి వి�
గోధుమలు, నూకలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై ఉన్న ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. 2023-24 బడ్జెట్ రూపకల్పనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రైతు నేతలతో వ�
దేశ రాజ్యాంగ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నదని సీపీఎం నాయకురాలు బృందాకారత్ ధ్వజమెత్తారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై ఈడీ, సీబీఐ, ఐటీని ‘త్రిశూలం’గా ఉపయోగిస్తున్నదని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హంతకులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దోషుల రెమిషన్ పిటిషన్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇ�
కేంద్రప్రభుత్వం తమ రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధుల బకాయిలను వెంటనే ఇవ్వకుంటే.. కేంద్రానికి జీఎస్టీ చెల్లింపులను నిలిపేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని, అయితే రాష్ర్టాలు అందుకు అంగీకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నా రు.
దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోటును మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? చాలా కాలం నుంచి ఆ నోట్లు కనిపించడం లేదు కదా? గత మూడేండ్ల నుంచి రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేయడం, అన్ని ప్
కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నోట్లరద్దు నిర్ణయంపై కేంద్రం అఫిడవిట్ సమర్పించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం ‘చాలా ఇబ్బందికరం’గా ఉన్నదని వ్యాఖ్యానిం�
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించే అధికారాన్ని 9 రాష్ర్టాల్లోని హోం శాఖ సెక్రటరీలకు, 31 జిల్లాల కలెక్టర్లకు కేంద్రం కల్పించింది. గుజర�
రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఢిల్లీలో సమావేశం జరుగనున్నది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారులు మంగళవారం తెలంగాణ, ఏపీ అధికారులకు సమాచారం అందజేశారు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి సీఎం కేసీఆర్ను అవమానించింది. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల 12న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ను నామమాత్రం