అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు 300 శాతం పెరిగినట్లు కేంద్రం తెలిపింది. అయితే దేశంలో ఎల్పీజీ వినియోగదారులపై ఆ మొత్తం భారం పడకుండా కేవలం 72 శాతం ధరలను మాత్రమే చమురు సంస్థలు పెంచాయని పేర్కొంది. మిగతా నష్ట
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ కేంద్రానికి ప్రతిపాదించారు.
ఉద్యమమే ఊపిరిగా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు.. అస్తిత్వమే ప్రాతిపదికగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రస్తానంలో మరో కీలక మలుపు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటూ పార్టీ తీసుకొన్న నిర్ణయం దేశ రాజక�
కేంద్ర ప్రభుత్వం టోల్ విధానాన్ని ప్రక్షాళన చేస్తున్న క్రమంలో ఇక నుంచి హైవేలపై వాహనం పరిమాణం, వాహనం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేసే విధానం అమల్లోకి రానుందని చెబుతున్నారు.
బెట్టింగ్ సైట్లకు సంబంధించిన ప్రకటనలను ప్రసారం చేయొద్దని ప్రైవేట్ శాటిలైట్ చానెళ్లు, ఓటీటీ ప్లాట్ఫాంలు, న్యూస్ వెబ్సైట్లకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం
శత్రువును సైతం ఒప్పించగలిగినవాడే వీరుడు. ప్రత్యర్థినిసైతం మెప్పించగలవాడే పాలకుడు. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి, తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న పథకాల గురించి బీజేపీ నేతలు ఏం మాట్లాడుతు�
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన మరో 270 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్లో దాడులు నిర్వహించిన ఆయా రాష్ర్టాల �
ఒకే దేశం.. ఒకే విధానం అంటూ ఊదరగొడుతున్న కేంద్రం.. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై భారం వేయాలని చూస్తున్నదని, ఇందుకోసం అన్నదాతల వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లను పెట్టాలని రాష్ట్రంపై ఒత్తిడి తెస్తున్నదని రాష్ట్ర రవాణా శ�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రం గాల్లో ముందంజలో దూసుకెళ్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. బుధ వారం మండల కేంద్రంలో లారీడ్రైవర్, ఓనర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎ మ్
కేంద్రం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో అనేక కొర్రీలు పెడుతోందని, ఇప్పటికైనా వైఖరి మార్చుకొని ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలని రాష్ట్ర పంచాయతీ రాజ్; గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
రాష్ట్రాలకు కేంద్రం నిధులు నిరాకరించడం.. ఒకవిధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ�
2014లో ప్రధానిగా మోదీ గద్దెనెక్కినప్పటి నుంచి అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులకు దినాం లిట్మస్ టెస్టుగానే గడుస్తున్నది. తనకు, తన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అ
లిక్కర్ స్కామ్ అంటూ విపక్షాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులతో వేధింపులకు గురి చేస్తున్న కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లిక్కర్ స్కామ్ ఏ
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారత విద్యార్థులకు సాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విదేశీ వర్సిటీల్లో వారికి ప్రవేశాలను కల్పిం