తలాపున పారు తుంది గోదావరి.. నా చేనూ చెలుక ఎడా రి..’ అని పాట రాసిన గడ్డ ఈ పెద్దపల్లి. మూర్మూరు గ్రామానికి చెందిన కవి సదా శివ ఈ పాట రాశారు. ఉద్యమ సమయం లో చైతన్యం నింపిన ఈ గడ్డ.. అదే చైత న్యంతో సింగరేణి కార్మికలోకం �
ఇలాంటి ల్యాబ్లతో రైతులకు ఎంతో మేలు కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి మనోజ్ ప్రశంస దేశవ్యాప్తంగా ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసులో దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను గురువారం విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దోషుల వి
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో భూ సేకరణ చేయటానికి మరో నాలుగు క్యాపిటల్ ‘ఏ’ గెజిట్లను కేంద్ర రోడ్డు రవాణా శాఖ విడుదల చేసింది. సంగారెడ్డి ఆర్డీవో పరిధిలో 195 హెక్టార్లు, భువనగిరి ఆర్డీవో పరిధిలో 199 హెక్�
వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్ విధానంలో భాగంగా అక్టోబర్ నుంచి దేశం మొత్తం ఒకే రకమైన బ్రాండ్ ఎరువులను కేంద్రం సరఫరా చేయనున్నది. ఈ మేరకు వచ్చేనెల 15 నుంచి పాత బ్రాండ్స్ సంచులకు ఆర్డర్ ఇవ్వొద్దని ఎరువుల క
దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణి కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో విప్లవాత్మక నిర్ణయాలతో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిల�
నీటిపారుదల ప్రాజెక్టులను కృష్ణ, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (ప�
మునుగోడు నియోజకవర్గ ప్రజలారా..! మీరిచ్చే తీర్పు చాలా విశిష్టమైనది. ఎందుకంటే, దాంతో.. మీరు సంక్షేమ ప్రభుత్వాన్నా? లేక కార్పొరేట్ సామ్రాజ్యాన్నా? దేన్ని ఆకాంక్షిస్తున్నారో నిర్ధారిస్తుంది. కావున మీరంతా పా�
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. 2020 ఫిబ్రవరిలో ఇండియాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కేవలం 38 లక్షలు ఖర్చు చేసినట్లు కేంద్
న్యూఢిల్లీ, ఆగస్టు 16: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. కంపెనీల్లో కట్టుదిట్టమైన ఆడిటర్ల వ్యవస్థ కోసం త్వరలో కఠిన నిబంధనల్ని తీసుకురానున్నది. 2018లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షి�
కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తరతరాలుగా దేశం నిలబెట్టుకొంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని వ
ఉచితాలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం అనేవి ఉచితాలు కావని, వీటి ద్వారా దేశంలోని పేదరికాన్ని పారదోలవచ్చని పేర్కొన్నారు. స
భారత రాజ్యాంగానికి సమాఖ్య స్ఫూర్తి పునాది వంటిదని, దేశ ఉనికికి ఆధారమని కేరళ సీఎం విజయన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆర్థిక పరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే విషయంలో దీన్ని దృష్టిలో ఉంచ