ఆంధ్ర ప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భారీ వర్షాలు, వరదల వల్ల భద్రాచలం వద్ద గోదావరి తీర ప్రాంతంలో పెను విధ్వంసం జరుగుతోంది. దిగువన డ్యామ్ నిర్మాణంతో కాపర్ డ్యామ్, స్పిల్ వే వల్ల బ్యాక్ వాటర�
కేంద్రం ముందు జాగ్రత్త లేకపోవటంతో కరోనా రెండో దశ విజృంభించినప్పుడు ఆక్సిజన్ అందక వేల మంది మరణించారు. ఇప్పటికీ ఆక్సిజన్ కొరత మరణాలపై కేంద్రం వివరాలను సేకరించలేదు. దీంతో పార్లమెంటరీ కమిటీయే ఓ అడుగు ముం�
జీఎస్టీ విషయంలో విమర్శలే నిజమయ్యాయి. కేంద్ర, రాష్ర్టాల మధ్య ‘ఇచ్చి పుచ్చుకునే’ వైఖరి ఆవిరైపోయింది. జీఎస్టీ వల్ల రాష్ర్టాలకు వచ్చే పన్నుల ఆదాయం గణనీయంగా కోసుకుపోగా, కేంద్రం ఆదాయం మాత్రం పెరిగిపోయింది
అభివృద్ధి సంక్షేమం దేశమంతా విస్తరించాలి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 11: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రజలంతా కోరుకుంట�
బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. పంజాబ్లో ఉత్పత్తి అయ్యే బాస్మతి బియ్యాన్ని కేంద్రం కొనదు కాబట్టి వాటి ఎగుమతిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పన్నులూ విధించదు. ఇదేవిధం�
అంతర్జాతీయ మార్కెట్ల్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ప్రస్తుతం ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది. అయినా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం కంపెనీలు తగ్గించటం లేదు. గత ఫిబ్రవరిలో బ్యారల్ ధర
మోదీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఒక్క ఐటీ రంగంలో తెలంగాణ పోగొట్టుకున్న సంపద ఎంతో తెలుసా? అక్షరాలా రూ.2.19 లక్షల కోట్లు.. దాదాపు 70 లక్షల ఉపాధి అవకాశాలు.
అసమానతలపై ఎలా పోరాడాలో, తెలంగాణ కలలను ఎలా నిజం చేసుకోవాలో, లక్ష్యాలను ఏ విధంగా సాధించుకోవాలో తమకు తెలుసునని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ స్పూర్�
తనకు ధరల్ని పెంచడమే తప్ప దించడం చేతకాదు..ద్రవ్యోల్బణంపై యుద్ధం చేస్తున్న రిజర్వ్బ్యాంక్ చేతులు కట్టేస్తూ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ద్రవ్యోల్బణ నియంత్రణ బా�
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పనిచేసినప్పుడే గనుల రంగంలో స్వావలంబన లక్ష్యం సాధ్యమని కేంద్ర గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. హైదరాబాద్లో శుక్రవారం నుంచి ర�
ఎల్ఐసీని కేంద్ర ప్రభుత్వం, ఐఆర్డీఏ నిర్వీర్యం చేస్తున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. సోమవారం నర్సంపేటలో భారతీయ జీవిత బీమా ఏజెం ట్లు నిరసన దీక్షలు ప్రారంభించారు. వీరికి స
దళితబంధు పథకాన్ని ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ఇందుకు ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సాంఘింక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏఒక్క వర్గాన
మోదీ ప్రభుత్వం ఉచిత పథకాలు వద్దంటూ పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూస్తున్నదని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ఆరోపించారు. ఆదివారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇ
ప్రతి ఏడాది వానకాలంతో పాటు యాసంగిలో రైతులు పండించిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి అనంతరం ఎఫ్సీఐకి అందజేస్తున్నది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ �