పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వాటిని ఉచితాలుగా పేర్కొనటాన్ని ఆమె తప్పుబట్టారు. మంగళవారం ఓ జాతీయ మీడియాకు ఆమె �
పాలు, శ్మశానాలు, చేనేత కార్మికులు, అల్పాదాయ వర్గాలపై జీఎస్టీ విరమించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని డిమాండ్చేశారు. ‘ఇప్పటికైనా ప్రధానమంత్రిగారికి రెండు చేతు లు ఎత్తి మా రాష్ట్రం తరఫున, దేశ ప్రజల తరఫున వేడ�
గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సమకూర్చుకొని ఖర్చు పెట్టిన నిధులు రూ.1.90 లక్షల కోట్లు కాగా, కేంద్రం రాష్ర్టానికి ఇచ్చిన నిధులు కేవలం రూ.5 వేల కోట్ల లోపేనని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి? అని ప్ర�
మూర్ఖులు తాను కూర్చొన్న చెట్టు కొమ్మ ను తామే నరుక్కుంటారన్నట్టు.. కేంద్రం దేశ ఆర్థిక ప్రగతిని నాశనం చేస్తున్నదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శనివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎఫ్ఆర్బీఎం చట్�
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని టీఎస్పీఈ జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్రావు చెప్పారు. దీనికి వ్యతిరేకంగా విద�
చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకే కేంద్రం వస్ర్తాలపై 12 శాతం జీఎస్టీ విధించిందని, వెంటనే దాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. బుధవారం నారాయణగూడలోని పద్మశాలిభవన్లో ఆయన మీడియాత�
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేసి లక్షల
దేశంలో మంకీపాక్స్ వైరస్ పరిస్థితిని పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసింది. వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, కార్యక్రమాలను ఈ విభాగం సూచిస్తుందని అధికార�
బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రం కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ విమర్శించారు. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండటం బీజేపీకి మింగుడ
తెలంగాణపై కేంద్రం వివక్ష మళ్లీ బయటపడింది. నేషనల్ హైవేల నోటిఫై, నిధుల విడుదల పై బీజేపీ ఎంపీ అర్వింద్ గురువారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి గడ్కరీ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు. గత ఐదేండ్లలో యూప�
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం ల
ప్రజాసమస్యలపై చర్చించకుండా పారిపోయి.. నిలదీసిన ఎంపీలను సస్పెన్షన్ పేరుతో సభనుంచి బయటకు గెంటేసిన కేంద్రంపై విపక్షం ధిక్కార స్వరాన్ని వినిపించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంటు లోపలా, బయట