ఆర్థిక సంఘం సూచించిన మేరకు కేంద్రం ప్రతి నెలా టంచనుగా రాష్ర్టాలకు నిధులు విడుదల చేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఆ మాట నిజమైతే తెలంగాణకు ఇవ్�
నదీ యాజమాన్య బోర్డులకు సంబంధించి నిరుడు జూలై 15న కేంద్రం జారీచేసిన గెజిట్ను సవరించాలని తెలంగాణ మరోసారి డిమాండ్ చేసింది. ఈ మేరకు గోదావరినదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల
పేదలకు ఉపశమనం కలిగించే దృష్టితో ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలపై ప్రధాని మోదీ కన్నెర్ర చేశారు. ఇదంతా తాయిలాల సంస్కృతి అంటూ మండిపడుతున్నారు. దేశాభివృద్ధికి ఇవి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. 296 కి�
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ సమరశంఖాన్ని పూరించనున్నారు. దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్, ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మొదటిసారిగా నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు(సీయూఈటీ) ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమైంద�
మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా తీసుకోవాలని రైస్మిల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రైస్ మిల్ ఇండస్ట్రీకి జీవన్మరణ సమస్య
తెలంగాణ వడ్లు వద్దు కానీ, తెలంగాణ ఓట్లు కావాలా? అని బీజేపీపై రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టాలని చూసిన బీజేపీ.. అధికారం మాత్రం కావాలని చ
తెలంగాణలో జరుగుతున్న ఐటీ రంగం అభివృద్ధిని విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులు, కేంద్రప్రభుత్వం, పలు రాష్ర్టాల సీఎంలు కీర్తించారు. రాష్ర్టావతరణ తర్వాత ఎనిమిదేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో
వాహనదారులకు భారీ ఊరట లభించింది. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు సకాలంలో చేయించుకోని వాహనదారులకు రోజుకు రూ.50 చొప్పున విధించే అదనపు రుసుంను ప్రభుత్వం రద్దు చేసింది. అన్ని రకాల వాహనాలకు ఇకపై ఎప్పుడూ లెవీ వ�
శ్రీనివాస్ అనే వ్యక్తి 15ఏండ్లుగా ఆటోనే నమ్ముకున్నాడు. కుటుంబాన్ని పోషిస్తుండు. ఇటీవల అన్నం పెట్టే ఆ ఆటోను నడపడం మానేశాడు. కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 714 ఫిట్నెస్ పెనాల్టీ. రోజుకు రూ.50 జరిమానా �
పేదల సంక్షేమానికి, దేశాభివృద్ధికి ప్రాణవాయువును అందించే ప్రభుత్వరంగ బ్యాంకులను కొందరు ఆశ్రిత పెట్టుబడిదారుల కోసం బలిపెట్టాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరం. 1969లో బ్యాంకులను జాతీయీకరించ
కేంద్రంలోని మోదీ సర్కార్పై దేశ రైతాంగం రగులుతున్నది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిన్నర పాటు సాగిన మహోత్తర ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతుల కేసుల ఉపసంహరణ తదితర హ�
అటవీ రక్షణను నీరుగార్చే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుడుతున్నది. భారతీయ అటవీ చట్టం (1927)లోని పలు అంశాలను శిక్షార్హమైన నేరాల జాబితా నుంచి తొలగించేందుకు నడుం కట్టింది
కేంద్రంలోని మోదీ సర్కార్పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిపోతున్నదని శనివారం మండిపడ్డారు. కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ�