శ్రీనివాస్ అనే వ్యక్తి 15ఏండ్లుగా ఆటోనే నమ్ముకున్నాడు. కుటుంబాన్ని పోషిస్తుండు. ఇటీవల అన్నం పెట్టే ఆ ఆటోను నడపడం మానేశాడు. కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 714 ఫిట్నెస్ పెనాల్టీ. రోజుకు రూ.50 జరిమానా �
పేదల సంక్షేమానికి, దేశాభివృద్ధికి ప్రాణవాయువును అందించే ప్రభుత్వరంగ బ్యాంకులను కొందరు ఆశ్రిత పెట్టుబడిదారుల కోసం బలిపెట్టాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరం. 1969లో బ్యాంకులను జాతీయీకరించ
కేంద్రంలోని మోదీ సర్కార్పై దేశ రైతాంగం రగులుతున్నది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిన్నర పాటు సాగిన మహోత్తర ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతుల కేసుల ఉపసంహరణ తదితర హ�
అటవీ రక్షణను నీరుగార్చే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుడుతున్నది. భారతీయ అటవీ చట్టం (1927)లోని పలు అంశాలను శిక్షార్హమైన నేరాల జాబితా నుంచి తొలగించేందుకు నడుం కట్టింది
కేంద్రంలోని మోదీ సర్కార్పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిపోతున్నదని శనివారం మండిపడ్డారు. కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ�
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ బైబై మోడీ అంటూ శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఆందోళన కార్యక్రమానికి మహిళలు, కార్మికులు పెద్దఎత్తున హాజరై మద�
కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను కేంద్రం పావులుగా వాడుకుంటూ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతున్నదని విమర్శలు వస్తున్నా మోదీ సర్కారు మాత్రం పంథా మార్చట్లేదు. మహారాష్ట�
రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. నెల రోజుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో దిగొచ్చిన కేంద్రం.. రాష్ట్రం నుంచి సీఎమ్మార్ (బియ్యం) సేకరణకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి సోమవారం కేంద్ర ఆ�
ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ తెలంగాణలో పనిచేయదని.. ఇక్కడ కేసీఆర్ ఇంజిన్ మాత్రమే నడుస్తదని మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన
సామాన్యుల నడి విరిసేలా పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపును వ్యతిరేకిస్తూ వరంగల్ ప్రధాన తపాల�
విద్యుత్తు సంస్కరణలపై కేంద్రం వెనుకడుగు అంటూ వస్తున్న కథనాలు ముమ్మాటికీ మోసపూరితమైనవని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించినందునే బీజేపీ సర్క�
కీలకమైన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసిన బీజేపీ సర్కారు.. ప్రభుత్వ అనుబంధ సంస్థలను కూడా నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఇంజినీరింగ్ రంగంలో దేశానికి దిక్సూచిలా వ్య
రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్రంలోని బీజేపీని మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. మే నెలలో గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గోధుమ పిండి ఎగుమతుల విషయంలో ఆంక్షలు వి�
మొన్నటిదాకా వరి వద్దేవద్దని దబాయించిన కేంద్రంలోని మోదీ సర్కారు.. ఇప్పుడు వరి వేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని బుకాయిస్తున్నది. ఏ పంట సాగు చేయించాలో స్పష్టత లేకుండా, రైతులతో బంతాట ఆడుతున్న