రాబోయే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న ప్రధాని మోదీ ప్రకటన పక్కా ఎన్నికల స్టంట్ అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలోని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 60 లక్షల ఉద్యోగాలు �
దేశంలో ఎక్కువ జనాభా ఉన్న 18-59 మధ్య వయస్కులకు బూస్టర్ ఇవ్వడంలో కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. కేవలం 12 ఏండ్లలోపు, 60 ఏండ్లు పైబడినవారికే టీకా వేసేందుకు అనుమతి ఇస్తున్నది. అనేక రాష్ర్టాల్లో టీకా న
రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేస�
తెలంగాణ రాష్ర్టానికి బకాయి ఉన్న రూ.1400కోట్లు విడుదల చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిరికిరి పెడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మండలంలోని పత్తిపాక
బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రూ.లక్షకోట్ల ఆర్థిక ప్యాకేజీ తీసుకురావాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోన
ఎడాపెడా డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంచుతూ రైతులపై పెట్టుబడి భారం మోపుతున్న కేంద్రం ఆ స్థాయిలో పంటలకు మద్దతు ధర మాత్రం ఇవ్వడం లేదు. పెట్టుబడి వ్యయం పెంపు బారెడు- మద్దతు ధర పెంపు మూరెడు అన్న చందంగా కేం�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే.. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మాత్రం చిన్నచిన్న కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బందులు పెట�
సైబర్ సెక్యూరిటీ నెపంతో వీపీఎన్ సర్వీసుల ద్వారా వినియోగదారుల డాటాను తీసుకోవాలన్న కేంద్రంలోని మోదీ సర్కారు కుట్రపై సదరు కంపెనీలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఐటీశాఖ ఆధ్వర్యంలోని సెర్ట్-ఇన�
సోషల్మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడానికి కేంద్రంలోని మోదీ సర్కారు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గత ఏడాది తీసుకొచ్చిన ఐటీ రూల్స్కు సవరణలను ప్రతిపాదించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను
వరి మద్దతు ధరను కేంద్రం రూ.100 పెంచింది. తాజా పెంపుతో క్వింటాల్ వడ్ల(సాధారణ రకం) ధర రూ.2,040కు పెరిగింది. వడ్లు సహా వానకాలం సీజన్కు సంబంధించి 14 రకాల పంటల మద్దతు ధరల పెంపునకు ప్రధాని మోదీ
నీట్ పీజీ సీట్ల భర్తీ విషయంలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నవేళ 1,456 సీట్లను భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచాల్సిన అవసరం ఏమొచ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పీజీ సీట్లను భర్తీ చేయకపోవడంపై మండిపడింది. డాక్టర్ల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని విమర్శించింది. దేశంలో ఓ వైపు వైద్య న�
స్వశక్తితో అభివృద్ధిలో అన్నింటా పురోగతి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శేరి లింగంపల్లి నియోజకవర్గం ఆ�
తెలంగాణలో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరందిస్తున్నది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మానస పుత్రిక లాంటి మిషన్ భగీరథ పథకం ద్వారా అని, కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా కాదని ఐటీ, ప�
పేద, మధ్య తరగతి ప్రయాణికులను చౌకగా గమ్యస్థానాలకు చేర్చేవి రైళ్లు.. ప్రతి రోజు రైళ్లలో కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. అలాంటి వారికి ఇబ్బంది కలిగేలా కేంద్రంలోని మోదీ సర్కారు మార్చి నుంచి మే మధ్య మూడు నెలల్లో