కేంద్రంలోని మోదీ సర్కారు మరో ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేస్తున్నది. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్)లో కేంద్రానికున్న మొత్తం 29.58 శాతం వాటా (124.96 కోట్లకుపైగా షేర్లు) విక్రయానికి వీలుగా బుధవారం ఆ�
మూడు చక్రాలు తిరిగితేనే మూడు పూటలు గడిచేది.. కిస్తీలు, డీజిల్, నిర్వహణ పోను మిగిలేది అరకొరే.. వచ్చే సంపాదనతోనే ఇల్లంతా గడవాలి. ఇదీ ఆటోడ్రైవర్ల దుర్భర జీవితం. కరోనా తర్వాత వీరి పరిస్థితి పెనంలోనుంచి పొయ్యి�
ఇప్పటికే మన దేశం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించడంతో ఆ అప్పులు తారాస్థాయికి
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గజ్వేల్ ప్రధాన పట్టణాలకు దీటుగా రూపుదిద్దుకుంటున్నది. అన్నిరంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నది. హైదరాబాద్కు అతిసమీపంలో ఉండడంతో వ్యాపార కేంద్రంగా మారుతున్న�
రాష్ర్టాల హక్కుల కోసం కేంద్రప్రభుత్వంపై చేసే పోరాటానికి సీఎం కేసీఆర్ నేతృత్వం వహించనున్నారా..? హక్కులను కాపాడుకునేందుకు, కోల్పోయిన వాటిని సాధించేందుకు బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఆయన ఏకం చేయ�
పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం, ఐసీఎంఆర్లను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశించారు
దేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 83.57 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.
ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి రూ. 30,307 కోట్ల డివిడెండ్ చెల్లించే ప్రతిపాదనను తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవారం తెలిపింది.
చార్జీల పెంపు, క్యాబ్ల్లో ఏసీ ఆన్ చేసేందుకు డ్రైవర్ల నిరాకరణ, దురుసు ప్రవర్తన వంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో క్యాబ్ ఆపరేటర్లు ఓలా, ఊబర్లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వినియ�
జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ సిఫారసులపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మండలిచేసే ప్రతిపాదనలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. జీఎ�
ఆదిలాబాద్లోని సీసీఐని విక్రయించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మండిపడ్డారు. ఆ పరిశ్రమను ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలంటూ ట్విట్టర్
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202
రాష్ర్టాలకు సంబంధించిన విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. రాష్ర్టాల ద్వారా కాకుండా వివిధ పథకాలకు కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం సమర్థనీయం కాదన్నారు. ఈ నెల
రాష్ర్టాలకు, పవర్ ప్లాంట్లకు బొగ్గును సరఫరా చేస్తామని, ఆ బాధ్యత తమదేనని పేర్కొన్న కేంద్రం.. 20 రోజులు కాకుండానే మాటమార్చింది. దేశంలో బొగ్గు సంక్షోభాన్ని తగ్గించడానికి అధిక ధర చెల్లించైనా విదేశాల నుంచి బొ