జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ సిఫారసులపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మండలిచేసే ప్రతిపాదనలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. జీఎ�
ఆదిలాబాద్లోని సీసీఐని విక్రయించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మండిపడ్డారు. ఆ పరిశ్రమను ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలంటూ ట్విట్టర్
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202
రాష్ర్టాలకు సంబంధించిన విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. రాష్ర్టాల ద్వారా కాకుండా వివిధ పథకాలకు కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం సమర్థనీయం కాదన్నారు. ఈ నెల
రాష్ర్టాలకు, పవర్ ప్లాంట్లకు బొగ్గును సరఫరా చేస్తామని, ఆ బాధ్యత తమదేనని పేర్కొన్న కేంద్రం.. 20 రోజులు కాకుండానే మాటమార్చింది. దేశంలో బొగ్గు సంక్షోభాన్ని తగ్గించడానికి అధిక ధర చెల్లించైనా విదేశాల నుంచి బొ
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధంగా ఉన్న కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ (వ్యూహాత్మక, మైనారిటీ వాటాల విక్రయం), యూనిట్ల మూసివేతపై సిఫారసు చేయడానికి కేంద్రప్రభుత్వం ఆయా కంపెనీల మాతృ సంస్థల బోర్డ్ ఆఫ్ డ
సింగరేణిలో రెస్క్యూ విభాగంం సేవలు వెలకట్టలేనివి. 1985 రెస్క్యూ రూల్స్ ప్రకారం ఆర్ఆర్ఆర్ టీ (రెస్క్యూ రూం విత్ రిఫ్రెషర్ ట్రైనింగ్) కేంద్రాలు ప ని చేస్తున్నాయి. ఈ కేంద్రాలు ప్రతి 35 కిలోమీటర్ల పరిధిలో �
అత్యంత దారుణంగా దేశాన్ని ప్రేమించే పరమ భయంకరమైన దేశభక్తి కలిగిన.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో ఊదరగొట్టే.. అందరి కండ్ల ముందు అచ్ఛే దిన్ రంగుల కలలు చూపించే బీజేపీ దేశాన్ని మహాద్భుతంగా పరిపాలించే
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మోత్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుజరాత్ వ్య�
ఆదిలాబాద్లోని సీసీఐని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్ జారీ చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యలో ఆందోళన
రాజ్యాంగం ఆర్టికల్-1లో భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్గా పేర్కొన్నది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలోనే గవర్నర్ల వ్యవస్థను దు�
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్ష, వివక్ష మరోసారి బయటపడింది. జాతీయ రహదారుల నిర్మాణాలకు నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం చేసింది. గత ఫిబ్రవరిలో పార్లమెంటుకు కేంద్రం సమర్పించిన వివరాలను పరిశీలిస్తే �
ప్రజలను ముందుండి నడిపించి, తెలంగాణ సాధించిన తెగువ కేసీఆర్దని, తెలంగాణను ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఉద్యమంతో తెలంగాణ
గ్యాస్ ధర మళ్లీ మండింది.. ఇప్పటికే భారంగా మారిన గృహ (డొమెస్టిక్) సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. అసలే పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్న జనానికి గ్యాస్ ధర శరాఘాతం�