కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధంగా ఉన్న కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ (వ్యూహాత్మక, మైనారిటీ వాటాల విక్రయం), యూనిట్ల మూసివేతపై సిఫారసు చేయడానికి కేంద్రప్రభుత్వం ఆయా కంపెనీల మాతృ సంస్థల బోర్డ్ ఆఫ్ డ
సింగరేణిలో రెస్క్యూ విభాగంం సేవలు వెలకట్టలేనివి. 1985 రెస్క్యూ రూల్స్ ప్రకారం ఆర్ఆర్ఆర్ టీ (రెస్క్యూ రూం విత్ రిఫ్రెషర్ ట్రైనింగ్) కేంద్రాలు ప ని చేస్తున్నాయి. ఈ కేంద్రాలు ప్రతి 35 కిలోమీటర్ల పరిధిలో �
అత్యంత దారుణంగా దేశాన్ని ప్రేమించే పరమ భయంకరమైన దేశభక్తి కలిగిన.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో ఊదరగొట్టే.. అందరి కండ్ల ముందు అచ్ఛే దిన్ రంగుల కలలు చూపించే బీజేపీ దేశాన్ని మహాద్భుతంగా పరిపాలించే
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మోత్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుజరాత్ వ్య�
ఆదిలాబాద్లోని సీసీఐని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్ జారీ చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యలో ఆందోళన
రాజ్యాంగం ఆర్టికల్-1లో భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్గా పేర్కొన్నది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలోనే గవర్నర్ల వ్యవస్థను దు�
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్ష, వివక్ష మరోసారి బయటపడింది. జాతీయ రహదారుల నిర్మాణాలకు నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం చేసింది. గత ఫిబ్రవరిలో పార్లమెంటుకు కేంద్రం సమర్పించిన వివరాలను పరిశీలిస్తే �
ప్రజలను ముందుండి నడిపించి, తెలంగాణ సాధించిన తెగువ కేసీఆర్దని, తెలంగాణను ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఉద్యమంతో తెలంగాణ
గ్యాస్ ధర మళ్లీ మండింది.. ఇప్పటికే భారంగా మారిన గృహ (డొమెస్టిక్) సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. అసలే పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్న జనానికి గ్యాస్ ధర శరాఘాతం�
‘ఒక వ్యక్తి మాటలు, చర్యలు హింసకు దారితీసినప్పుడు, హింసను ప్రేరేపించే ఉద్దేశంతోనే సదరు వ్యక్తి ఆ చర్యలకు పాల్పడ్డాడని భావించినప్పుడే ఆ వ్యక్తిపై రాజద్రోహం సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి’ అని కేదార్నా�
శ్మీరీ పండిట్లపై తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమాను అందరూ చూడాలని ప్రధాని మోదీ మొదలుకొని చోటా మోటా నేతల వరకు బీజేపీ నేతలంతా విస్తృతంగా ప్రచారం చేశారు. పండిట్ల సంక్షేమం కోసం అది చేస్తాం ఇది చేస్తాం అంటూ వాగ�
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్)లో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మొత్తం ట్రిబ్యునల్నే నీరుగార్చారు’ అని కేంద్రాన్ని మందలించింది. ఖాళీలను �
లాభాల్లో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులను(అహ్మదాబాద్, మంగళూరు, లక్నో, జైపూర్, గువాహటి, తిరువనంతపురం) లీజు పేరుతో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అప్పగించడంలో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయని ఆయా విమానాశ్రయాల్�